భారతీయ ఆధ్యాత్మ విద్య నిత్య జీవితంతో ముడిపడి ఉంది. ప్రతి పనిలోనూ ఆధ్యాత్మికత పెనవేసుకుని ఉంటుంది. విద్య, కళలు, శాస్త్ర అభ్యాసం… ఇలా ప్రతి అంశాన్నీ మన పూర్వీకులు ఆధ్యాత్మికతతో జత చేశారు. ఈ నేపథ్యంలో భక్తి మార్గం కూడా ఉంది....
ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం ఇకపై మరింత సులభతరం కానుంది. భక్తుల సమయాన్ని ఆదా చేసేందుకు ఆలయ అధికారులు అత్యాధునిక ‘సెల్ఫ్ సర్వీస్ కియోస్క్’ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. టికెట్ కౌంటర్ల వద్ద...
దేశీయ ఆవు మూత్రం, పేడ మురికి ఏమాత్రం కావు. అవి మురికిని శుద్ధిచేసే శక్తి కలిగినవి. అవి పర్యావరణాన్ని కలుషితం చేయవు. కాలుష్యాన్ని నివారిస్తాయి. చెత్త, వ్యర్ధ పదార్ధాలు, ఆకులు మొదలైన కుప్పలపై పేడ, గోముత్రాలను జల్లితే ఈగలు, దోమలు రాకుండా...
భారత్ సహా దక్షిణాసియా దేశాల్లోని హిందువులే లక్ష్యంగా దాడులకు దిగాలంటూ ఐసిస్ అనుబంధ తీవ్రవాద నెట్వర్క్లు పిలుపునిచ్చాయి. ఆన్లైన్ ద్వారా నియామకాలను విస్తృతం చేస్తూనే, ఇటీవల అమెరికాలో జరిగిన హింసాత్మక ఘటనలను ప్రశంసిస్తున్నాయని కౌంటర్ ఎక్స్ట్రీమిజం ప్రాజెక్ట్ (సీఈపీ) విడుదల చేసిన...
ప్లాస్టిక్ను అరికట్టి పర్యావరణాన్ని కాపాడాలనే సంకల్పంతో అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ), ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ఎస్ఎస్ విభాగం, ఖేలో భారత్ సంస్థ సంయుక్తంగా విశాఖపట్నం మాధవధార నుంచి సింహాచలం కొండపైకి ట్రెకింగ్ నిర్వహించాయి. సుమారు వంద మంది యువకులు, విద్యార్థులు ఈ...
భారత్లో మతస్వేచ్ఛకు సంబంధించి అమెరికాలోని USCIRF కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై భారత్ ఘాటుగా బదులిచ్చింది. అమెరికా ఇతర దేశాల సంస్థలపై నివేదికలు ఇవ్వడం బదులు ఆ దేశంలో హిందువుల ఆలయాలపై దాడులు జరగకుండా చూసుకోవాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి...
గోవుల అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపనున్నది. అనుమతులు లేకుండా గోవులను తరలించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. గోవులను రవాణా చేయాలంటే ఇక నుంచి తప్పనిసరిగా పశు సంవర్ధక శాఖ అధికారుల నుంచి ‘డిజిటల్ ట్రాన్స్పోర్టు సర్టిఫికెట్’...
ఉత్తరాఖండ్లో ఏప్రిల్ నెల నుంచి ప్రారంభం కానున్న చార్ధామ్ యాత్రలకు సంబంధించి పలు కీలక ప్రతిపాదనలకు బద్రీనాథ్ - కేదార్నాథ్ టెంపుల్ కమిటీ (బీకేటీసీ) ఆమోదం తెలిపింది. కేదార్నాథ్, బద్రీనాథ్ సహా కమిటీ పరిధిలోని 45 ఆలయాల్లో సనాతన ధర్మాన్ని అనుసరించని...