News

News

సహారన్‌పూర్‌ ఎన్‌కౌంటర్ లో గ్యాంగ్‌స్టర్ షాజాద్ హతం!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహారన్‌పూర్‌లో పోలీసులకు, నేరస్థులకు మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో కుప్రసిద్ధ గ్యాంగ్‌స్టర్ షాజాద్ (40) మరణించాడు. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌తో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. వివరాల్లోకి వెళితే మీర్జాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని...
News

భారత్‌లో ఉగ్రదాడులకు ప్లాన్, పాక్‌కు సాయం చేస్తున్న ఇద్దరు అరెస్ట్

భారత్‌లో ఉగ్రవాద దాడులు జరిపేందుకు కుట్ర పన్నుతున్న ఓ ముఠా పట్టుబడింది. పుణ్యక్షేత్రాలు, కీలక ప్రదేశాల ఫొటోలు, వీడియోలు, లొకేషన్ వివరాలు సరిహద్దు అవతల ఉన్న పాకిస్థాన్ హ్యాండ్లర్లకు సోషల్ మీడియా ద్వారా పంపుతున్నారనే ఆరోపణలపై పాక్ ఆధారిత గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌కు...
News

ఫ్యాక్ట్ చెక్‌ : ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవకుల ఇజ్రాయిల్ జెండా ఫేక్ ఫోటో

దేశద్రోహ శక్తులు, ఒక పక్కా ప్రణాళికతో కూడిన కుట్రలో భాగంగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) స్వయంసేవకులపై మార్ఫింగ్ చేసిన ఫోటోను వైరల్ చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఈ నకిలీ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా సైట్లలో పెద్ద సంఖ్యలో షేర్ చేస్తూ, సంఘ్‌ను కించపరిచే...
News

భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర

భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర చేసినందుకు గతవారం ఒక అమెరికన్‌తోపాటు ఆరుగురు ఉక్రెయిన్‌ పౌరులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసిన ఎన్‌ఐఏ అధికారులు. పాటియాల హౌస్‌ కోర్టులో ప్రవేశ పెట్టగా తొలుత...
News

భక్తుల సౌకర్యాల అభివృద్ధికి సూచనలు ఇవ్వండి-శ్రీ‌వారి సేవకులకు టీటీడీ ఈవో పిలుపు

తిరుమలకు విచ్చేసే భక్తులకు నిస్వార్థంగా సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు భక్తుల సౌకర్యాల మెరుగుదలకు తమ సూచనలు కూడా ఇవ్వాలని టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర తెలిపారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్-2ను తొలిసారిగా సందర్శించారు. తదనంతరం సేవకులతో సమావేశమై అన్నప్రసాదం,...
News

తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీని ప్రారంభించిన ముఖ్యమంత్రి

భక్తుల నమ్మకానికి చిన్నపాటి విఘాతం కూడా కలిగించకూడదని.. వారి నమ్మకాన్ని కాపాడేలా నిరంతరం కృషి చేస్తూనే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులను ఆదేశించారు. భక్తులకు నాణ్యమైన ప్రసాదాన్ని, తాగునీటిని అందించేందుకు టెక్నాలజీని వినియోగిస్తూ చిత్తశుద్ధితో పని చేయాలని సీఎం...
ArticlesNews

36 మంది సిక్కులను బలిగొన్న ఆ చీకటి రాత్రి

2000 మార్చి 20 సాయంత్రం, అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ పర్యటనకు రావడానికి కొన్ని గంటల ముందు, సైనిక తరహా దుస్తులతో పాటు ముసుగులు ధరించిన 15–20 మంది ఉగ్రవాదులు దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న సిక్కుల...
1 94 95 96 97 98 2,891
Page 96 of 2891