ఈషా ఫౌండేషన్కు పరువు నష్టం కలిగించే కంటెంట్ను తొలగించండి.. ఢిల్లీ హైకోర్టు
ఈషా ఫౌండేషన్ మరియు సద్గురువుపై పరువు నష్టం కలిగించే కంటెంట్ను తొలగించాలని తమిళ మీడియా సంస్థ ‘నక్కీరన్’ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈషా ఫౌండేషన్ స్వాగతిస్తుంది. ఎంతటి పరువు నష్టం కలిగించినా, పథకం ప్రకారం తప్పుడు సమాచారం...







