News

ArticlesNews

ప్రకృతిని తలిచే సీత్లా పండుగ..

పాడి పంటలు, పశు సంరక్షణ కలగాలని.. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని.. ప్రకృతిని తలచుకుని సంప్రదాయబద్ధంగా ఏడుగురు కుల దేవతల్లో ఒకరైన సీత్లా భవానిని కొలిచి జరుపుకునే పండుగ సీత్లా. దీనినే(దాటుడు) అని కూడా పిలుస్తారు. ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభమవగానే...
News

సైనికుల త్యాగాలకు నివాళిగా- కశ్మీర్​లో 250 అడుగుల ఎత్తైన జాతీయ జెండా ఆవిష్కరణ

శ్రీ అమర్‌నాథ్ యాత్రకు కీలక ప్రవేశ మార్గమైన జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా చందన్‌వాడిలో భారత సైన్యం భారీ జాతీయ జెండాను ఆవిష్కరించింది. భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ త్రివర్ణ పతాకం 250 అడుగుల ఎత్తులో...
News

అమర్‌నాథ్‌ యాత్రకు పోటెత్తిన భక్తులు.. 3 రోజుల్లో 56 వేల మంది దర్శనం

అమర్‌నాథ్‌ యాత్రకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. జులై 3న ప్రారంభమైన ఈ యాత్రలో తొలి మూడు రోజుల్లోనే 56,961 మంది పవిత్ర గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఆదివారం ఒక్కరోజే 24,648 మంది భక్తులు అమర్‌నాథ్‌ గుహను సందర్శించారు. అంతకుముందు రెండు...
ArticlesNews

పాదాభివందనం… పరమార్థం!

ఇటీవల క్రికెట్‌ ‌మైదానంలో కనిపించిన ఒక చిన్న దృశ్యం ఎంతోమందిని ఆలోచింపజేసింది. అసాధారణ బ్యాటింగ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న యువ క్రికెటర్‌ ‌వైభవ్‌ ‌సూర్యవంశీ, సీనియర్‌ ‌క్రికెటర్‌, శ్రీ‌లంక మాజీ కెప్టెన్‌ అనుర టెన్నెకూన్‌ ‌పాదాలకు నమస్కరించాడు. అది కేవలం కెమెరా...
News

పురావస్తు సర్వేలో అలనాటి అమరావతి కీలక శాసనాలు వెలుగులోకి

  నల్లమల అటవీ ప్రాంతంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో అలనాటి అమరావతి చరిత్రకు సంబంధించిన కీలక శాసనాలు వెలుగులోకి రావడం చారిత్రక పరిణామమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం అయ్యంబొట్లపల్లె సమీపంలో భారత...
ArticlesNews

చరిత్ర పొడవునా…మరణమృదంగం

బాంగ్లాదేశ్‌ ‌హిందువులపై ఎనిమిది దశాబ్దాలుగా కొనసాగుతున్న దాడులు పునరావృతమయ్యాయి. రాజధాని ఢాకాలో ఉద్రిక్త పరిస్థితులు మరోసారి నెలకొన్నాయి.  ఉత్తర గాయిబంద జిల్లాలో శ్రీరాధాగోవింద దేవాలయ కమిటీ 81 అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రంగంలోకి దిగింది. అయితే, ఉగ్రవాద అనుకూల...
News

ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించిన కెన్యా ప్రతినిధుల బృందం

ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతులపై అధ్యయనం చేసేందుకు కెన్యా ప్రతినిధుల బృందం  ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలోని వెల్లమిల్లి, నాచుగుంట గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా బృంద సభ్యులు సమీకృత వ్యవసాయ విధానం, వివిధ రకాల జీవ కషాయాల తయారీ, ఎత్తైన...
News

అమర్‌నాథ్‌ గుహకు కేబుల్‌ కార్‌!

ప్రతి ఏడాది లక్షలాది మంది హిందూ భక్తులు పాల్గొనే పవిత్ర అమర్‌నాథ్ యాత్రను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాత్రికుల సౌకర్యార్థం అమర్‌నాథ్ గుహ వరకు కేబుల్ కార్ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించిన కేంద్రం, 2029...
1 89 90 91 92 93 3,085
Page 91 of 3085