News

News

నందిగామలో ఘనంగా బాలవికాస్ కేంద్రాల వార్షికోత్సవం

ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని వర్తక సంఘం అసోసియేషన్ హాలులో జిల్లా బాలవికాస్ కేంద్రాల వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. జిల్లాలోని నాలుగు బాలవికాస్ కేంద్రాల నుండి 65 మంది విద్యార్థిని–విద్యార్థులు పాల్గొనగా, వారి తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు, మాతాజీలు, ఖండ...
News

వందేమాతరాన్ని అవమానించడం శిక్షార్హ నేరమే

వందేమాతరం గేయాన్ని ఆలపించే సమయంలో ఎటువంటి ఆటంకం కలిగించినా దానిని శిక్షార్హమైన నేరంగా పరిగణించే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందుకోసం 1971 నాటి జాతీయ గౌరవానికి భంగం కలిగించడాన్ని నిరోధించే చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. దీనివల్ల జాతీయ గీతం...
News

భావనారాయణస్వామి గుడి బావిలో బయటపడిన విగ్రహాలు

పల్నాడు జిల్లా ఇనుమెళ్లలోని పురాతన శ్రీ భావనారాయణ స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా అరుదైన ఏడు లోహపు విగ్రహాలు, మూడు రాగి రేకులు బయటపడ్డాయి. పనులు చేస్తుండగా ఆలయం లోపల మందపాటి రాళ్లతో మూసి ఉన్న ఓ రహస్య బావిని...
News

ఎనిమిది దశాబ్దాలుగా అక్కడ రామాలయం ఉంది స్పష్టం చేసిన హైకోర్టు

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెద్దపేటలో రామాలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తున్నవారికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నిర్మాణ అనుమతులను సవాలుచేస్తూ దాఖలుచేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు ప్రాథమిక దశలోనే కొట్టేసింది. ఆ స్థలం విషయంలో వివాదం ఎక్కడుందని పిటిషనర్లను ప్రశ్నించింది. ఆధారాలను పరిశీలిస్తే...
News

త్రిపురాంతక క్షేత్రం అభివృద్ధికి బృహత్‌ ప్రణాళిక తయారీ

మార్కాపురం జిల్లా త్రిపురాంతకం ఆలయాల అభివృద్ధికి   దేవాదాయశాఖా   రూ.3.70 కోట్లు మంజూరు చేసింది. కాగా... క్షేత్ర ప్రాశస్త్యం, పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా పూర్తిస్థాయిలో వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం నిర్ణయించి, ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రముఖ పుణ్యక్షేత్రం...
News

ఇద్దరు భారతీయ జర్నలిస్టులకు పులిట్జర్..

పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పులిట్జర్ పురస్కారం ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించింది. ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాన్ని ఈసారి ఇద్దరు భారతీయ జర్నలిస్టులు అందుకోవడం విశేషంగా నిలిచింది. . డిజిటల్ నిఘా, సైబర్ మోసాలను విస్తృతంగా వెలుగులోకి తెచ్చినందుకు ఆనంద్ ఆర్కే,...
News

బెంగాల్ లో 15 ఏళ్ల తర్వాత తెరుచుకున్న దుర్గా ఆలయం

బెంగాల్ లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో హిందువులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. బీజేపీ గెలవగానే అసన్ సోల్ లో 15 సంవత్సరాల తర్వాత దుర్గా ఆలయం తెరుచుకుంది. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఘనంగా పూజలు నిర్వహించారు....
News

దేశ ఉత్థానంలోనే మన సార్థకత : మోహన్ భాగవత్

భారత దేశ ఉత్థానంలోనే మన సార్థకత దాగి వుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు.ప్రొఫెసర్ యశ్వంత రావు కేల్కర్ శతజయంతిని పురస్కరించుకొని, విదర్భలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ‘‘ప్రియ యశ్వంత రావు’’ పేరిట ఓ కార్యక్రమం జరిగింది....
1 88 89 90 91 92 2,970
Page 90 of 2970