News

News

అఖిల భారతీయ ప్రాంత ప్రచారకుల బైఠక్ కు ఏర్పాట్లు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారతీయ ప్రాంత ప్రచారకుల బైఠక్ కర్నాటకలోని బెళగావిలో జరగనున్నాయి. జులై 10,11,12 తేదీల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బైఠక్ జరిగే వేదిక చుట్టూ రెండు కిలోమీటర్ల మేర పోలీసులు రెడ్ నోజ్, నో...
News

లష్కరే ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు!

జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు జరిపిన యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యాడు. మరణించిన ఉగ్రవాదిని కుల్గాం నివాసి జాకీర్ గనిగా గుర్తించారు. ఇతడు 2024లో లష్కరే తోయిబాలో చేరినట్లు, భద్రతా దళాల మోస్ట్ వాంటెడ్ జాబితాలో...
News

“మా చేతుల్లో తుపాకులు పెట్టింది పాక్ సైన్యమే” – JAAC నేత అమన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ పాకిస్తాన్ సైన్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రావలకోట్‌లో నిర్వహించిన భారీ నిరసన సభలో...
News

తాజ్ మహల్ వివాదానికి కొత్త మలుపు

ఆగ్రాలోని తాజ్ మహల్ గతంలో 'తేజో మహాలయ్' అనే శివాలయం అని పేర్కొంటూ దాఖలైన న్యాయపోరాటంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశానికి సంబంధించిన రిట్ పిటిషన్‌ను హరి శంకర్ జైన్‌తో పాటు మరో నలుగురు అలహాబాద్ హైకోర్టులో దాఖలు...
News

కళ్లజోడులో స్పై కెమెరా పెట్టుకుని బద్రీనాథ్‌ ఆలయంలోకి..

 కొన్ని హిందూ దేవాలయాల్లో ఫొటోలు తీయడం, వీడియోలు చిత్రీకరించడం నిషేధం. భద్రతతో పాటు ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఈ నిబంధనలు అమలు చేస్తుంటారు. అలాంటి నిబంధనలను ఉల్లంఘించిన ఓ భక్తుడు ఇప్పుడు పోలీసు చర్యలను ఎదుర్కొంటున్నాడు. బద్రీనాథ్ ధామ్ గర్భగుడిలో స్పై...
News

సంప్రదాయ గిరిజన విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించాలి

గిరిజన వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు.. సమ్మిళిత అభివృద్ధిని సాధించాలంటే సంప్రదాయ గిరిజన విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించాల్సిన అవసరం ఉందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖా మంత్రి జువాల్ ఓరం అన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రెండు రోజుల గిరిజన జాతీయ...
News

2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు.. గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు..

దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రత్యేక కోర్టు 2022లో విధించిన శిక్షలను సమర్థిస్తూ 38 మంది దోషులకు ఉరిశిక్షను, మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను...
ArticlesNews

ప్రకృతిని తలిచే సీత్లా పండుగ..

పాడి పంటలు, పశు సంరక్షణ కలగాలని.. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని.. ప్రకృతిని తలచుకుని సంప్రదాయబద్ధంగా ఏడుగురు కుల దేవతల్లో ఒకరైన సీత్లా భవానిని కొలిచి జరుపుకునే పండుగ సీత్లా. దీనినే(దాటుడు) అని కూడా పిలుస్తారు. ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభమవగానే...
1 88 89 90 91 92 3,085
Page 90 of 3085