‘స్వధర్మో నిధనం శ్రేయః, పరధర్మో భయావహః’ అన్న గీతా శ్లోకానికి ఆధునిక వ్యాఖ్యానం ఏంటంటే - ఒక వ్యక్తి తన నైజానికి, సహజ స్వభావానికి అనుగుణంగా జీవించాలి. ఆ మార్గంలో ఇబ్బందులు పడినా నయమే గానీ ఇతరులను అనుకరించడం మాత్రం అత్యంత...
ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని రణమండల కొండపై ఉన్న పురాతన శివాలయంలో పవిత్రమైన ఆలయ దీపం నుంచి ఓ యువకుడు సిగరెట్ వెలిగించిన ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో...
భారతీయ సంస్కృతిలో గురుశిష్యుల సంబంధం చాలా పవిత్రమైనది. అమ్మానాన్నల తర్వాత ఆచార్యులకే పెద్ద పీటవేశారు. గురు అనే పదానికి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడని అర్థం. వేదాల నుంచి ఉపనిషత్తుల వరకు, ఇతిహాసాల నుంచి భక్తి సాహిత్యం వరకు, ప్రతి చోటా గురుత్వానికి ఉన్నత...
ఖలిస్తానీ ఉగ్రవాది హర్డీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, భారత్ మధ్య దౌత్యవివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. 2023లో సర్రే ప్రాంతంలో ఇతను హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని అప్పటి ప్రధాని జస్టిన్ టూడో...
ఇండోనేషియాలోని చారిత్రక ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో కలిసి ఈ పర్యటన చేపట్టారు. భారత్, ఇండోనేషియా మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక బంధానికి ప్రతీకగా ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది....
ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాద ముఠా లింకుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం ముమ్మర సోదాలు నిర్వ హించింది . విజయవాడలోని వించిపేట ప్రాంతంలో నిందితుల ఇళ్లు, వారు నివసించిన స్థావరాలపై ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఇటీవల విజయవాడ...
అయోధ్య రామాలయ విరాళాల కేసు ఆధారంగా సనాతన ధర్మంపై దాడి చేస్తున్న విపక్షాలు... వక్ఫ్ విషయంలో మాత్రం నోరు తెరవటం లేదని ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. వక్ఫ్కు సంబంధించిన విషయాలపై ప్రతిపక్షాల నోళ్లకు తాళాలు ఎందుకు పడతాయని ప్రశ్నించారు....
శివమొగ్గ జిల్లా హోస్నగర్ తాలూకాలోని పటగుప్ప వంతెన సమీపంలో ఆవు, దూడను అక్రమంగా వధ చేసిన కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. హవేరి జిల్లా హంగల్ తాలూకా అక్కి ఆలూరు గ్రామానికి చెందిన మహమ్మద్ సాలీ, బాలూర్, మక్బూల్...