జమ్మూ సైనిక్ కాలనీలోనిలాక్సీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో, భారత్ టిబెట్ సహయోగ్ మంచ్ ఆధ్వర్యంలో మే 2–3 తేదీల్లో రెండు రోజుల జాతీయ కార్యనిర్వాహక సమావేశం మరియు సెమినార్ నిర్వహించబడింది. “21వ శతాబ్దంలో హిమాలయాలు: భారతదేశ భద్రత, సవాళ్లు మరియు ఆవిర్భవిస్తున్న...
వారణాసి జ్ఞానవాపి సముదాయం సమీపంలో గోడపై వేసిన కాషాయ మధుబని చిత్రలేఖనం వివాదానికి దారితీసింది. శుక్రవారం ప్రార్థనలకు ముందు కాశీ విశ్వనాథ ఆలయం గేట్ నెం. 4 సమీపంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు భారీగా మోహరించడంతో ఎలాంటి...
( మే 7 - అల్లూరి సీతారామరాజు వర్ధంతి ) జాతీయ కాంగ్రెస్తో, గాంధీజీ సిద్ధాంతాలతో సరిపడక తీవ్ర జాతీయ వాదంతో వెల్లువెత్తిన ఆవేశం ఉంది. అవే వీర సావర్కర్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్సింగ్, సుభాష్ చంద్రబోస్, చిట్టగాంగ్ సూర్యసేన్ వంటివారు,...
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఫేమ్, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. తన కశ్మీర్ ఫైల్స్ సినిమాను రాష్ట్రంలో ఆడకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. పైగా తనని పూర్తిగా రాష్ట్రంలో...
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వర్ణనా వైచిత్రి నిరుపమానమని, ఆయన సంకీర్తనల్లో శృంగార నాయికల భావాలను మధురభక్తితో అద్భుతంగా ఆవిష్కరించారని హైదరాబాద్కు చెందిన శ్రీమతి నాగపద్మిని తెలిపారు. అన్నమయ్య 618వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సు ఘనంగా...
విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచుదామని 13వ ఆంధ్రా బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్ పిలుపునిచ్చారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో 600 మంది ఎన్సీసీ క్యాడెట్లతో నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ శిబిరంలో గ్రీన్ క్లైమేట్ బృందం ఆధ్వర్యంలో ...
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవల ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఆధునిక వైద్య సదుపాయాలు, అత్యుత్తమ నిపుణులు, తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్స అందుతుండటంతో భారత్ ‘గ్లోబల్ హీలింగ్ డెస్టినేషన్’గా మారిందని కేంద్రం తెలిపింది. మెడికల్ టూరిజం, వెల్నెస్ టూరిజం భారత...