News

News

మసీదుల లౌడ్‌స్పీకర్లపై ఫిర్యాదులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలి: బాంబే హైకోర్టు

ముంబై: మసీదులు, ఇతర ప్రార్థనా స్థలాల్లో లౌడ్‌స్పీకర్ల వల్ల ధ్వని కాలుష్యంపై అందిన ఫిర్యాదులు, వాటిపై పోలీసులు తీసుకున్న చర్యలకు సంబంధించిన సమగ్ర నివేదికను రెండు వారాల్లోగా సమర్పించాలని బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కండివాలికి చెందిన న్యాయవాది రీనా...
News

మైనర్ బాలికను మత మార్పిడికి ప్రేరేపించారన్న ఆరోపణలు.. ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  ఎటావా (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లాలో 13 ఏళ్ల హిందూ మైనర్ బాలికను మత మార్పిడికి ప్రేరేపించి, విదేశానికి తీసుకెళ్లేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు....
News

ఆదోని రణమండల కొండ శివాలయ ఘటన.. వైరల్ వీడియోపై దర్యాప్తు

  కర్నూలు జిల్లా  ఆదోని నియోజకవర్గంలోని రణమండల కొండపై ఉన్న పురాతన శివాలయంలో పవిత్ర దీపంతో సిగరెట్ వెలిగించుకుని వీడియో చిత్రీకరించిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై సమగ్ర...
News

తాజ్ మహల్ వివాదం.. కేంద్రం, ఏఎస్ఐకు హైకోర్టు నోటీసులు.

తాజ్ మహల్ వివాదానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 'తేజో మహాలయ' పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నాలుగో...
News

అయోధ్య ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్‌

శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్‌ నియమితులయ్యారు. విరాళాల దుర్వినియోగం నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ చేసిన రాజీనామాను ఆమోదించిన ట్రస్టు.. తాత్కాలిక సారథిని నియమించింది. దీంతోపాటు కొత్తగా ట్రస్టుకు సీఈవోను...
News

వక్ఫ్ బోర్డులో హిందువులు… మధ్యప్రదేశ్ సంచలన నిర్ణయం

మధ్యప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే రికార్డు నమోదు చేసింది. దేశంలోనే తొలి సారిగా ఓ రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ఇద్దరు హిందువులకు చోటు కల్పించింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 'వక్ఫ్...
News

పాక్‌ విఫల దేశంగా మారే అంచున ఉంది.. సింగపూర్‌ మాజీ రాయబారి

ఇరాన్‌తో ఉద్రిక్తతలను తగ్గించడంలో మధ్యవర్తిత్వం వహించి పాకిస్థాన్‌ అమెరికా దగ్గర కొన్ని మార్కులు కొట్టేసింది. అయితే ఈ దౌత్య చర్యల వల్ల పాక్‌ ప్రజల సమస్యలు పరిష్కారం కావని సింగపూర్ మాజీ రాయబారి బిలహరి కౌశికన్ స్పష్టం చేశారు. ఓ ప్రపంచ...
News

కేరళ వర్సిటీల నుంచి శతాబ్దాల నాటి తాళపత్ర గ్రంథాల మాయం..

కేరళ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయ జ్ఞానానికి సంబంధించిన ఎంతో విలువైన శతాబ్దాల నాటి తాళపత్ర గ్రంథాలుకేరళ విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం ఆర్కైవ్స్ నుంచి మాయమయ్యాయి. తిరువనంతపురంలోని మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో భద్రపరిచిన ఈ అరుదైన పత్రాలు అదృశ్యం కావడం ఇప్పుడు తీవ్ర కలకలం...
1 90 91 92 93 94 3,085
Page 92 of 3085