మసీదుల లౌడ్స్పీకర్లపై ఫిర్యాదులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలి: బాంబే హైకోర్టు
ముంబై: మసీదులు, ఇతర ప్రార్థనా స్థలాల్లో లౌడ్స్పీకర్ల వల్ల ధ్వని కాలుష్యంపై అందిన ఫిర్యాదులు, వాటిపై పోలీసులు తీసుకున్న చర్యలకు సంబంధించిన సమగ్ర నివేదికను రెండు వారాల్లోగా సమర్పించాలని బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కండివాలికి చెందిన న్యాయవాది రీనా...







