News

ArticlesNews

రంప ఉద్యమకారుడు..తెలుగు వీరుడు అల్లూరి సీతారామరాజు

( మే 7 1924 - అల్లూరి సీతారామరాజు వర్ధంతి ) తెలుగుజాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన వీరకిశోరం మన అల్లూరి సీతారామరాజు. భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని సాయుధ పోరాటం వైపు నడిపిన యోధుడు. భరతమాత దాస్య శృంఖలాలను తెంచడానికి సాగిన...
News

ఆపరేషన్‌ సిందూర్‌.. పహల్గాం బాధితుల రియాక్షన్‌

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ మెరుపు దాడులు చేసింది. భారత్‌ దాడుల్లో దాదాపు 80-90 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. భారత ‍ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై పహల్గాం బాధిత కుటుంబ సభ్యులు కూడా స్పందిస్తున్నారు. ఆపరేషన్‌ ప్లాన్‌ చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నారు. మరోవైపు.. దేశ ప్రజలు సైతం.. ఆపరేషన్‌ సిందూర్‌ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఆపరేషన్‌ సిందూర్‌పై శుభమ్‌ ద్వివేది తండ్రి సంజయ్‌ ద్వివేది స్పందిస్తూ..‘భారత ఆర్మీకి సెల్యూట్‌ చేస్తున్నా. ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. నేను ఉదయం నుంచి నిరంతరం వార్తలు చూస్తూనే ఉన్నా. ఈ సందర్భంగా దేశ ప్రజల బాధను విని పాక్‌ ఉగ్రస్థావరాలపై ఎటాక్‌ చేసినందుకు కృతజ్ఞతలు. ఉగ్రవాదులపై...
News

ఉగ్ర శిబిరాలపై భారత్‌ దాడి..రాత్రంతా పర్యవేక్షించిన ప్రధాని మోదీ

పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. భారత సాయుధ దళాలు బుధవారం ఉదయం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై మిస్సైల్ దాడులు జరిపింది. భారత్‌ జరిపిన ఈ మెరుపు దాడిలో దాదాపు 30 మంది పాకిస్తాన్‌ ఉగ్రవాదులు...
News

‘ఆపరేషన్‌ సిందూర్‌’.. పేరులోనే మొత్తం మెసేజ్‌.

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్‌ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్‌పై విరుచుకుపడింది. తొమ్మిది ఉగ్రస్థావరాలపై ‘ఆపరేషన్‌ సిందూర్‌’ విజయవంతంగా చేపట్టినట్లు సైన్యం ప్రకటించింది. దీంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఆపరేషన్‌కు పెట్టిన పేరుతోనే పాక్‌కు బలమైన సందేశం...
News

“ఆపరేషన్ సింధూర్” పేరుతో పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడులు

పహల్గాం ఉగ్రదాడితో భారత్‌, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు...
News

మరో కుట్రకు తెరలేపిన ఉగ్రవాదులు.. ఈ సారి జైళ్లు టార్గెట్‌గా..

ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లోని జైళ్ల సెక్యూరిటీ బాధ్యత సీఐఎస్‌ఎఫ్ నిర్వహిస్తోంది. అంతకు క్రితం ఆ బాధ్యతలు సీఆర్పీఎఫ్ నిర్వహించేది. 2023లో జైళ్ల నిర్వహణ బాధ్యత సీఆర్ఫీఎఫ్ నుంచి సీఐఎస్‌ఎఫ్‌కు బదిలీ అయింది. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు పెచ్చు మీరి విలయతాండవం చేస్తున్నారు. కొంతమంది స్థానికుల...
News

మే 7న మాక్‌ డ్రిల్‌.. రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశం

పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో శత్రు దాడి నుంచి పౌరుల రక్షణ కోసం మే...
News

ఉగ్రవాదుల పాపాలు పండాయి : ఫరూక్‌ అబ్దుల్లా

ఉగ్రవాదుల పాపాలు పండాయని, దేశంలో ఉగ్రవాదాన్ని తక్షణమే పెకిలించివేయాలని జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అగ్రనేత ఫరూఖ్‌ అబ్దుల్లా తేల్చిచెప్పారు. ఉగ్రవాదం ఆనవాళ్లు సైతం ఉండడానికి వీల్లేదని అన్నారు. ఉగ్ర విష భుజంగాలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై మన...
1 891 892 893 894 895 3,084
Page 893 of 3084