News

News

‘‘ప్రధాని మోడీ పాకిస్తాన్‌ని తుడిచిపెడతారు’’.. డిప్యూటీ సీఎం కామెంట్స్..

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాని నరేంద్రమోడీ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే అన్నారు. ఇండియా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు బలమైన దౌత్య నిర్ణయాలు తీసుకుంది. దేశ ప్రజలు ప్రస్తుతం సైనిక ప్రతిస్పందన ఆశిస్తున్నారు. “ఇది చివరి దాడి అవుతుందని...
News

గిరిరాజాచార్‌కు పారా విద్యామాన్య అవార్డు

సంస్కృత విద్యలో ఎంతో మందిని ఉన్నతంగా తీర్చిదిద్దిన రాష్ట్రపతి అవార్డు గ్రహిత విద్వాన రాజా ఎస్‌ గిరిరాజాచార్‌కు ఉడిపి పలిమార్‌ మఠం పీఠాధిపతులు పారా విద్యామాన్య బిరుదును ప్రదానం చేశారు. ఉడిపిలోని మంత్రాలయం మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులతో పాటు పలిమార్‌ మఠం...
News

పాక్ రక్షణ మంత్రి బెదిరింపులు: సింధునదిపై ‘‘డ్యామ్’’లను కూల్చేస్తాం..

పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అయితే, పాకిస్తాన్ నాయకులు మాత్రం రోజుకో ప్రకటన చేస్తూ, రెండు దేశాల మధ్య మరింత ఉద్రిక్తతను పెంచుతున్నారు. తాజాగా, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా...
News

‘డాకూ దుల్హన్‌’ గుల్షనా రియాజ్‌ ఖాన్‌

గుజరాత్‌కు వెళ్తే ఆమె పేరు కాజల్‌, హరియాణాలో ఉంటే సీమా, బిహార్‌లో నేహా, ఉత్తరప్రదేశ్‌లో అయితే ఆమె పేరు స్వీటీ. అసలు పేరు మాత్రం గుల్షానా రియాజ్‌ ఖాన్‌. వయసు 21 ఏళ్లు. ఇప్పటికే 12 సార్లు పెళ్లిళ్లు చేసుకుంది. అందర్నీ...
News

పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పెంచలకోన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మి అమ్మవార్లను రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దర్శించుకున్నారు. పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ...
ArticlesNews

ప్రార్థనల పేరిట వ్యవస్థీకృత నేరాలు… బలైపోతున్న హిందువులు

ఏసు ప్రభువును నమ్ముకుంటే చాలు రోగాలు తగ్గిపోతాయని, ప్రేయర్ ఆయిల్ అని మాయమాటలు చెబుతూ స్వస్థత కూడికలు, చర్చిలో ప్రత్యేక ప్రార్థనల పేరిట మతప్రచారం చేస్తూ ఎందరో అమాయకులు, ప్రత్యేకించి హిందువుల ప్రాణాలను పాస్టర్లు బలిగొంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి సంఘటనలు...
News

మోదీ పేరిట బద్రీనాథ్‌లో తొలి పూజ

ఆరు నెలల తర్వాత ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఉన్న బద్రీనాథుడి ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేరిట ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ తొలి మహాభిషేక పూజను నిర్వహించారు. లక్ష్మీదేవి, వినాయకుడు సహా ఆలయ ప్రాంగణంలోని...
News

జ్ఞానమంతా సంస్కృతంలోనే

దేశంలోని దాదాపు చాలా భాషలకు సంస్కృత భాష అమ్మలాంటిదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. సంస్కృతం బలోపేతమైతేనే, మిగతా భాషలకూ బలం వస్తుందని అన్నారు. ప్రస్తుతం దేశంలో సంస్కృత భాష పునరుజ్జీవానికి అనుకూల వాతావరణం ఉందని, ప్రభుత్వమూ అందుకు సహకరిస్తోందని...
1 892 893 894 895 896 3,084
Page 894 of 3084