News

News

ఆపరేషన్‌ సిందూర్‌.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. పాక్‌స్థాన్‌పై భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’, ఇరుదేశాలు చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం (India-Pak ceasefire) తర్వాత ప్రధాని మొదటిసారిగా సోమవారం రాత్రి 8గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు(Modi address...
News

భారత్ ముందు నిలబడలేం.. పాక్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ ఆవేదన!

భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మాజీ ఛైర్మన్ నజామ్ సేథి ప్రకటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ చాలా దిగజారిందని, అంతర్జాతీయంగా భారత్ ముందు నిలబడలేమని నజామ్ సేథి అభిప్రాయపడ్డారు. అరబ్ దేశాలు కూడా...
News

డిప్యూటీ సీఎం ఉదయనిధిపై కేసు విచారణ ఆగస్టుకు వాయిదా

సనాతన ధర్మం గురించి మాట్లాడుతూనే ఉంటా... అంటూ తమిళనాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తమిళనాట పెద్ద వివాదమే ఏర్పడింది. ఉదయనిధిపై కేసుల నమోదు వరకు వెళ్లింది. కాగా... ఆ కేసు...
News

యుద్ధమంటే బాలీవుడ్‌ సినిమా అనుకుంటున్నారా?.. ఆర్మీ మాజీ చీఫ్‌ సీరియస్‌

భారత్, పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ నరవణే కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై పెదవి విరుస్తున్న వారికి నరవణే కౌంటర్‌ ఇచ్చారు. యుద్ధం అంటే బాలీవుడ్‌...
ArticlesNews

ఇండియన్‌ ఆర్మీ యూనిఫాం వెనుకున్న ఇంట్రస్టింగ్‌ స్టోరీ ఇదే..!

పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌ నాలుగు రోజుల పాటు పాక్‌ని గడగడలాడించింది. అంతేగాదు ఈ నాలుగు రోజుల ఘర్షణలో పాక్‌లో ఉన్న ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలు, కీలక స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, మౌలిక సదుపాయాలు తదితరాలు భారత...
ArticlesNews

సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళను భవిష్యత్ తరాలకు అందిస్తున్న టిటిడి

సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళను సంరక్షించడంతో పాటు భవిష్యత్ తరాలకు అందించేందుకు టిటిడి విశేష కృషి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిటిడి ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పశిక్షణ సంస్థ ఏకైక సంస్థగా పేరొందింది. భారతీయ సాంప్రదాయ ఆలయ శిల్పకళ...
News

మళ్లీ ఎప్పుడొస్తావ్‌ చిన్నోడా..?

కన్నపేగు కన్నీటి వేదన చూసి.. పుట్టిన తండా నుంచి మంచు కొండల శిఖరాల వరకు గుండె తడి చేసుకుంది. సైనిక దుస్తుల్లో కన్నీళ్లను కనిపించకుండా చివరి వీడ్కోలు పలికిన సహచరులను చూస్తూ.. భరతజాతి యావత్తూ సెల్యూట్‌ చేసింది. చిన్ననాటి జ్ఞాపకాలు కళ్లలో...
News

భారత్, బీఎల్ఏ, తాలిబాన్లు.. పాకిస్తాన్‌పై ముప్పేట దాడి..

పాకిస్తాన్, తాను ఎంత నాశనం అవుతున్నా భారత్ ఎదగకూడదు, భారత్ ప్రశాంతంగా ఉండకూడదు అనేదే దాని ఉద్దేశ్యం. భారత్‌ని చికాకు పరుస్తూ పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్ర సంస్థలకు మద్దతు...
1 878 879 880 881 882 3,084
Page 880 of 3084