ఆపరేషన్ సిందూర్.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. పాక్స్థాన్పై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’, ఇరుదేశాలు చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం (India-Pak ceasefire) తర్వాత ప్రధాని మొదటిసారిగా సోమవారం రాత్రి 8గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు(Modi address...







