News

News

17 మంది నవజాత శిశువులకు ‘సిందూర్’ పేరు

దేశవ్యాప్తంగా ఇప్పుడు 'ఆపరేషన్ సిందూర్' పేరు మారుమోగుతోంది. పహల్గాం ఉగ్రదాడితో రగిలిపోతున్న భారత్ మే 7న 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాక్ ఉగ్రశిబిరాలపై దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. పాక్ వెన్నులో వణుకుపుట్టిస్తూ...
News

భారత్‌కు దౌత్య విజయం.. పాక్‌ ఆశించిన మద్దతు ఇవ్వని ఇస్లామిక్ దేశాలు

ఇస్లామిక్ దేశాలన్నీ తనకు మద్దతుగా ఉంటాయని చెప్పుకునే పాకిస్థాన్.. పహల్గాం దాడి తరువాత దాదాపుగా ఒంటరిగా మారిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇస్లామిక్ దేశాల కూటమి ఓఐసీ నుంచి కూడా పాక్‌కు ఆశించిన స్థాయిలో మద్దతు రాలేదని తెలుస్తోంది. పహల్గాం తరువాత...
News

అన్నమయ్య జన్మస్థలిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి

అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాకను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అన్నమయ్య ప్రాజెక్టు స్పెషల్‌ ఆఫీసర్‌ మేడసాని మోహనను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమే్‌షనాయుడు, ఉద్దండం సుబ్రమణ్యం, జీకే నాగరాజు కోరారు. 108 అడుగుల అన్నమయ్య విగ్రహం, థీమ్‌పార్కును పరిశీలించడానికి వచ్చిన...
News

బ్రహ్మోస్‌.. ఒక సందేశం

బ్రహ్మోస్‌ ఒక ఆయుధం మాత్రమే కాదని.. ఇది భారత సాయుధ బలగాల ‘శక్తి సందేశం’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా భారత సైన్యం తన పరాక్రమాన్ని ప్రదర్శించిందని, పాకిస్థాన్‌ సైనిక ప్రధాన కేంద్రం ఉన్న రావల్పిండిలోనూ...
News

పీవోకేను తిరిగి ఇవ్వాల్సిందే..

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)ను భారత్‌కు తిరిగి ఇవ్వాల్సిందేనని.. చర్చలకు ఇదే ప్రధానమని ప్రధాని మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు తేల్చిచెప్పినట్లు తెలిసింది. పాకిస్థాన్‌ తమకు ఉగ్రవాదులను అప్పగించాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ మేరకు శనివారం ఉదయం జేడీ వాన్స్‌,...
News

ఉగ్రవాదం, ఆక్రమిత కశ్మీర్‌పై మాత్రమే చర్చలు

భారత్‌ ప్రళయభీకర దాడులను తట్టుకోలేకే పాకిస్థాన్‌ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్లబేరానికి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. నవ యుగ యుద్ధంలో పాకిస్థాన్‌ను భారత్‌ మట్టి కరిపించిందని, వారు సరిహద్దుల్లో యుద్ధానికి దిగితే మనం వాళ్ల గుండెపైనే కొట్టగలిగామన్నారు. ఆ...
News

జేఎన్టీయూ కాకినాడలో పాకిస్థాన్‌ జెండాను తొలగింపు

జేఎన్టీయూ కాకినాడలో పాకిస్థాన్‌ జెండాను తొలగించారు. దానిని హిందూ సంఘాల నేతలు తీసుకెళ్లి తొలగించారు. తొలుత విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌, హిందూ సంఘాల నాయకులు భారత్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ జేఎన్టీయూకేలోకి వచ్చి పరిపాలనాభవనం ఎదురుగా ఉన్న పాకిస్థాన్‌ జెండాను తొలగించాలని...
News

పాకిస్తాన్‌పై సైలెంట్‌గా బాంబ్ వేసిన ఇండియన్ లేడీ యాంకర్.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వీడియో.. గ్లోబల్‌గా ట్రెండ్ చేయాల్సిందే..

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ ఇండియన్ లేడీ న్యూస్ యాంకర్ వీడియో ఫీడ్‌లో వచ్చేస్తోంది. పాక్ డిఫెన్స్ మినిస్టర్‌ ఖ్వాజా అసీఫ్‌ను సెకన్లలో రోస్ట్ చేయడమే ఇందుకు కారణం. కాగా ఇంటర్నేషనల్ మీడియా చానల్ సీఎన్ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో...
1 877 878 879 880 881 3,084
Page 879 of 3084