17 మంది నవజాత శిశువులకు ‘సిందూర్’ పేరు
దేశవ్యాప్తంగా ఇప్పుడు 'ఆపరేషన్ సిందూర్' పేరు మారుమోగుతోంది. పహల్గాం ఉగ్రదాడితో రగిలిపోతున్న భారత్ మే 7న 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాక్ ఉగ్రశిబిరాలపై దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. పాక్ వెన్నులో వణుకుపుట్టిస్తూ...







