News

ArticlesNews

రామాయణం జీవనసారం

సద్గుణాలన్నింటినీ పోగుచేసి రాశిగా పోస్తే అందులో మనకు సాక్షాత్కరించేది శ్రీరామచంద్రుడి దివ్య మంగళ స్వరూపమేనంటారు రాముడి గుణగణాలను అధ్యయనం చేసిన జ్ఞానులు. సద్గుణనిధి కాబట్టే తరతరాలుగా భారతీయులందరికీ శ్రీరామచంద్రుడే ఆదర్శ పురుషుడు అయ్యాడు. సమాజంలో ఓ వ్యక్తి ఉత్తముడిగా జీవించాలంటే అతడికి...
News

శ్రీవారి మహిమలు అన్నమయ్య కీర్తనలతో విశ్వవ్యాప్తం

శ్రీవారి మహిమలు అన్నమయ్య కీర్తనల ద్వారా విశ్వవ్యాప్తమయ్యాయని రాజంపేట శాసనసభ్యుడు, ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. తాళ్లపాకలో అన్నమాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా ధ్యానమందిరంలోని అన్నమాచార్యుని దర్శించుకున్నారు. ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తన గానంతో వెంకటేశ్వరస్వామి హృదయంలో స్ధానం...
ArticlesNews

పుష్కరమాతా వాగ్దేవి! నమోస్తుతే

( మే 15 నుంచి సరస్వతి నదీ పుష్కరాలు ) దేశంలోని ప్రతి నదికి ఒక ప్రత్యేకత. ఆయా ప్రాంతాల ప్రజలు స్థానిక/సమీపంలోని నదులనే కాదు…ఆసేతుశీతాచల పర్యంతం గల నదులన్నిటిని దేవత(లు)గా పరిగణించి కొలుస్తారు. ఆయా నదులకు వచ్చే పుష్కరాలు జాతీయ...
News

కశ్మీర్ ఉగ్రవాదంపై వివేక్ అగ్నిహోత్రి

కశ్మీర్‌లో ఉగ్రవాదం ఏళ్ల తరబడి కొనసాగడానికి గల కారణాలపై ప్రముఖ సినీ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన అభిప్రాయాలను వెల్లడించారు. కేవలం పాకిస్థాన్‌ను నిందించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించలేమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి...
News

విశ్వహిందూ పరిషత్ – బజరంగ్ దళ్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం

విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నంద్యాలలోని జి. పుల్లారెడ్డి భవన్, విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం మంగళవారం ప్రేరణ దాయకంగా జరిగింది. ఈ నెల 22వ తేదీ నిర్వాహించనున్న వీర హనుమాన్ శోభాయాత్రను విజయవంతం...
News

అఫ్గానిస్తాన్‌లో చెస్‌ను నిషేధించిన తాలిబన్లు

అఫ్గానిస్తాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వం చెస్‌ను నిషేధించింది. జూదం వంటి ఈ ఆట.. ఇస్లామిక్‌ చట్టం షరియా ప్రకారం చట్ట విరుద్ధమని తాలిబన్‌ క్రీడా డైరెక్టరేట్‌ తెలిపింది. మతపరమైన ఆందోళనలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ ఆందోళనలు పరిష్కారమయ్యే వరకు, తదుపరి...
News

పాకిస్తాన్‌కు నీటిని విడుదల చేయాలని.. భారత్‌కు వ్యతిరేకంగా CPI నిరసనలు

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారత ప్రభుత్వం 1960లో భారత్-పాకిస్తాన్ మధ్య సంతకం చేయబడిన సింధు జల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం జాతీయ భద్రతా కారణాలు, పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు...
News

రాముణ్ని ఊహాజనిత పాత్రగా పేర్కొన్నందుకు రాహుల్‌పై యూపీ కోర్టులో ఫిర్యాదు

శ్రీరాముణ్ని పౌరాణిక, ఊహాజనిత పాత్రగా రాహుల్‌గాంధీ అభివర్ణించారని ఆరోపిస్తూ ఒక న్యాయవాది స్థానిక కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ నేతపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఫిర్యాదుదారు కోరారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్‌ నాయకుడు అయిన రాహుల్‌గాంధీ అమెరికాలో ఈ వ్యాఖ్యలు...
1 873 874 875 876 877 3,084
Page 875 of 3084