News

News

రామతీర్థం గుడిలో ఖండిత విగ్రహాల తొలగింపుకు శ్రీకారం

రామతీర్థం పుణ్యక్షేత్రంలో నీలాచలంపై ఉన్న కోదండరాముడి దేవాలయంలో ఖండిత విగ్రహాల తొలగింపు ప్రక్రియను సోమవారం చేపట్టనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఇటీవల కోదండరాముడి విగ్రహ శిరస్సును దుండగులు ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆ విగ్రహ పునఃప్రతిష్ఠకు చర్యలు చేపడుతున్నారు. ఈ పురాతన...
News

ఆఫ్ఘన్‌లో సుప్రీంకోర్టు మహిళా జడ్జిల కాల్చివేత – ఉగ్రవాదుల ఘాతుకం

ఆఫ్ఘనిస్థాన్‌లో ఎక్కడో ఒక చోట నిత్యం ఉగ్రదాడులు జరగుతూనే ఉంటాయి. ఈ దాడుల్లో సామాన్య ప్రజలు బలైపోతుంటారు. అయితే, ఇటీవల ఉగ్రవాదులు పంథా మార్చారు. దేశంలో ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నారు. తాజాగా దేశ రాజధాని కాబూల్‌లో సుప్రీంకోర్టులో...
News

జీ-7 సదస్సుకు ప్రధాని మోడీకి ఆహ్వానం

ఈ ఏడాది జరగబోయే జీ-7 సదస్సుకు హాజరు కావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీని యునైటెడ్ కింగ్‌డమ్ ఆహ్వానించింది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాకు కూడా ఆహ్వానం పంపింది. జూన్‌లో జరగబోయే ఈ సదస్సుకు బ్రిటన్‌ తీర ప్రాంతంలో ఉన్న కార్నవాల్‌...
News

చైనా కుతంత్రాలను తిప్పికొట్టి దేశ ప్రజల ధైర్యాన్ని పెంచారు : భారత సైన్యాన్ని ప్రశంసించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్

భారత్‌ - చైనా సరిహద్దులో ప్రతిష్టంభన వేళ సైన్యం వీరోచిత ప్రదర్శనతో దేశంలో ధైర్యాన్ని పెంచిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. అలాగే, దురాక్రమణకు యత్నించిన చైనాను గట్టిగా తిప్పికొట్టిన మన సైనికులు ప్రజలను తలెత్తుకొనేలా చేశారంటూ కొనియాడారు....
ArticlesGalleryNewsProgramms

గుండె గుండెలో రాముని గుడి

అయోధ్య రామమందిర నిర్మాణానికి నిధిని సేకరించే నిమిత్తం శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు నిధి సేకరణ అభియాన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్నిచోట్ల ఈ నిధి సేకరణ అభియాన్ ప్రారంభమైంది. అలాగే మన ఆంధ్ర...
ArticlesNews

భారత సముద్ర జలాల్లో చైనా నౌకల రహస్య సంచారం

సముద్ర జలాల్లో చైనా అరాచకాలు మెల్లగా విస్తరిస్తున్నాయి. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నేవి (ప్లాన్‌) జలాంతర్గాముల కోసం తరచూ భారత్‌ చుట్టుపక్కల జలాల్లో కీలక సమాచార సేకరణ చేపడుతోంది. ఇందుకోసం సముద్ర సరిహద్దులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. అంతేకాదు.. నౌకలకు సంబంధించిన కీలక...
1 871 872 873 874 875 1,185
Page 873 of 1185