News

News

చిన్న వీరభద్రుని శిల్పాన్ని పరిరక్షించుకోవాలి

పల్నాడు జిల్లా మాచర్ల మండలం భైరవునిపాడులో క్రీస్తు శకం 16వ శతాబ్దానికి చెందిన చిన్న వీరభద్రుని శిల్పాన్ని పరిరక్షించుకుని భవిష్యత్ తరాలకు అందించాలని పురావస్తు పరిశోధకుడు, ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అం డ్ అమరావతి (సీసీవీఏ), ప్లీచ్ ఇండియా...
News

ఆగమపండితుల ఆధ్వర్యంలోనే పూజలు

రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఆగమపండితుల ఆధ్వర్యంలోనే పూజా కార్యక్ర మాలు జరుగుతున్నాయని దేవ దాయశాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి తెలిపారు. నెల్లూ రులో మంగళవారం ఆయన విలే కరులతో మాట్లాడారు. ఆల యాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు....
News

మోదీ ఇంటిపై పాక్‌ దాడి చేయాలి.. నవాజ్‌ అరెస్ట్‌

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సోషల్‌ మీడియాలో అసభ్యంగా పోస్టు పెట్టిన యువకుడిని బెంగళూరు బండెపాళ్య పోలీసులు అరెస్ట్‌ చేశారు. సదరు యువకుడు.. ప్రధాని మోదీ ఇంటిపై బాంబు దాడి చేయాలని పిలుపునిస్తూ సోషల్‌ మీడియాలో వీడియోను పోస్టు చేశాడు. దీంతో, అతడిని...
News

జమ్మూ కాశ్మీర్‌ని పాక్‌లో భాగంగా చూపించిన కాంగ్రెస్ పోస్ట్..

కర్ణాటక కాంగ్రెస్ ఎక్స్‌లో చేసిన ఓ పోస్టు తీవ్ర వివాదాస్పదంగా మారింది. జమ్మూ కాశ్మీర్‌కి పాకిస్తాన్ భూభాగంగా చూపిస్తున్న ఫోటోని షేర్ చేసింది. పాకిస్తాన్‌కి ఐఎంఎఫ్ రుణాన్ని ఆపడంలో ప్రధాని నరేంద్రమోడీ, ఆయన ప్రభుత్వం విఫలమైందని విమర్శించడానికి, కాంగ్రెస్ ఈ ఫోటోని...
News

‘అదే జరిగితే.. పాకిస్తాన్‌ ప్రపంచ పటంలో ఉండదు’

పాకిస్తాన్‌పై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్‌ మరోసారి ఉల్లంఘిస్తే ప్రపంచపటంలో తన ఉనికిని కోల్పోతుందన్నారు. భారత్‌తో కవ్వింపు చర్యలకు పాల్పడితే ఇకపై తగ్గే ప్రసక్తే లేదని హెచ్చరించారు....
News

అహల్యా బాయి పరిపాలన నేటికీ ఆదర్శం

విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో అహల్యా బాయి హోల్కర్ త్రిశత జయంతి వేడుకలు ఏర్పాటు కు వర్క్ షాప్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా అహల్యా భాయిపై పిపిటిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు...
News

ఒకరోజు ఉగ్రవాదం పాకిస్తాన్‌ను కూడా మింగేస్తుంది: సీఎం యోగీ

కశ్మీర్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి.. టెర్రరిస్టులను హతమార్చింది. దీంతో ప్రతీకారంగా పాక్ భారత్ పై తమ ఆర్మీతో దాడికి పాల్పడింది. దీంతో భారత్ పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పింది. పరస్పర దాడులతో...
News

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

ఆవులను అక్రమంగా తరలించడానికి దుండగులు కొత్తకొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. ఒడిషా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని భువనగిరి దగ్గర పట్టుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం… ఒక వాహనంలో 16 ఆవులను ఎక్కించారు. అవి కనబడకుండా వాటిపైన కొబ్బరి డొక్కలు,...
1 871 872 873 874 875 3,084
Page 873 of 3084