చిన్న వీరభద్రుని శిల్పాన్ని పరిరక్షించుకోవాలి
పల్నాడు జిల్లా మాచర్ల మండలం భైరవునిపాడులో క్రీస్తు శకం 16వ శతాబ్దానికి చెందిన చిన్న వీరభద్రుని శిల్పాన్ని పరిరక్షించుకుని భవిష్యత్ తరాలకు అందించాలని పురావస్తు పరిశోధకుడు, ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అం డ్ అమరావతి (సీసీవీఏ), ప్లీచ్ ఇండియా...







