పూజారిపై దాడి కేసు.. ఆలయ ఛైర్మన్ అరెస్టు
కర్నూలు జిల్లా ఓంకార క్షేత్రంలో పూజారి, అతని కుమారులపై చర్నాకోలతో దాడి చేసిన ఆలయ ఛైర్మన్ పిట్టం ప్రతాప్రెడ్డి, ఇద్దరు ఒప్పంద ఉద్యోగులను పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. పూజారి సుధాకరయ్య, అతని కుమారులు చక్రపాణి, మృగపాణిలపై సోమవారం ఆలయ...