News

News

జాగృతి పత్రిక మన చేతిలో వుంటే మన గౌరవం పెరుగుతుంది : కాచం రమేష్

పత్రిక ప్రభావం సమాజంపై చాలా ఉంటుంది. మంచి పత్రిక చేతిలో ఉంటే మన గౌరవం పెరుగుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ అన్నారు. అలాగే జాగృతి పత్రిక మన చేతిలో ఉంటే మన గౌరవం కూడా పెరుగుతుందన్నారు....
News

చైనా మీడియాకు భారత్ షాక్

భారత సాయుధ బలగాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయన్న కారణంతో చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థలు గ్లోబల్ టైమ్స్, జిన్హువాలకు చెందిన ఎక్స్ ఖాతాలను భారత ప్రభుత్వం బుధవారం నిషేధించింది. సోషల్ మీడియాలో సమాచారాన్ని పంచుకునే ముందు...
News

త్వరలో తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టమ్‌!

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల గగనతల భద్రతపై టీటీడీ దృష్టి సారించింది. ఎక్కడ డ్రోన్‌ ఎగిరినా టెక్నాలజీతో తిప్పికొట్టేలా.. యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. కొండపై భద్రతకు పెద్దపీట సరే.. మరి కేంద్రం అనుమతి ఇస్తుందా?.. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది.....
ArticlesNews

భారతీయ కుటుంబ విలువలు

( మే 15 - అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ) భారతీయ జీవన విధానంలో కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమైనది. ధర్మాచరణకు కుటుంబ వ్యవస్థ మూలస్తంభం. అటువంటి కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు అని కొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మనం ఒక...
News

పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల

గత నెల పొరపాటున అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్థాన్ రేంజర్లకు చిక్కిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణం కుమార్ షా ఎట్టకేలకు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. పాక్ రేంజర్లు బుధవారం ఆయనను భారత అధికారులకు అప్పగించారు. పంజాబ్‌లోని అమృత్‌సర్...
News

సంస్కార భారతి ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు

సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ సారధ్యంలో వివేకానంద విద్యానికేతన్ సంస్థ నిర్వహించే 10 పాఠశాలలకు చెందిన 177 ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు అమరావతిలోని "75 త్యాల్లూర్" గ్రామంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ కళలను విద్యార్థులకు ఎలా బోధించాలి, ఎలా...
News

భారత్‌లో వెల్లువెత్తిన ‘బ్యాన్ టర్కీ’ ఉద్యమం

ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, పాకిస్థాన్‌కు టర్కీ బహిరంగంగా మద్దతు పలకడం దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో 'బ్యాన్ టర్కీ' ఉద్యమం పలు ప్రాంతాల్లో ఊపందుకుంది. ముఖ్యంగా, మహారాష్ట్రలోని పుణె నగరంలో దీని...
News

జిహాద్ పేరుతో మరో నరమేధం.. వంద మందిని హతమార్చిన ఉగ్రవాదులు..!

బుర్కినా ఫాసోలో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో 100 మందికి పైగా మరణించారు. ఈ దాడికి అల్-ఖైదాతో సంబంధం ఉన్న జమాత్ నస్ర్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమీన్ -JNIM బాధ్యత వహించింది. ఈ దాడి జిబో నగరం చుట్టుపక్కల సైనిక స్థావరాలపై జరిగింది....
1 872 873 874 875 876 3,084
Page 874 of 3084