( జ్యేష్ఠ శుక్ల పూర్ణిమ - కబీర్దాస్ జయంతి ) భక్తి ఉద్యమకారుడుగా, సామాజిక సంస్కర్తగా, సమతా ఉద్యమకారునిగా ప్రజాకవిగా సంత్ కబీర్దాస్ పేరు పొందాడు. కాశీ కేంద్రంగా క్రీ.శ.1455-1518 మధ్య వారు జీవించారు. వారు జేష్ఠ పౌర్ణమి నాడు జన్మించారు....
( జూన్ 11 - శ్రీపాకలపాటి గురువులు జయంతి ) భారతావనిలో నడయాడిన ఎందరో మహానుభావులు ఈ నేలను, గాలిని పవిత్రం చేసి, భక్తులకు కరుణించి మోక్షం ఇచ్చారు. నేటికీ ఇస్తున్నారు. కొందరు సిద్దపురుషుల వివరాలు తెలుసుకునే కొద్ది విచిత్రంగా ఉంటాయి....
చరిత్రలో తొలిసారిగా ఆర్ఎస్ఎస్ వికాసవర్గకు హాజరైన అమెరికా ప్రతినిధులు, స్వయంసేవకులతో సంభాషించారు. ఆ ప్రతినిధి బృందం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, శిక్షణార్థులతో సంభాషించి, సంఘ్ కింద స్థాయి నుంచి ఎలా అభివృద్ధి చెందింది, దేశ నిర్మాణంలో దాని పాత్ర, స్వయం సేవకులచే నడిచే...
చీనాబ్ వంతెన నిర్మాణం సాకారంలో ముఖ్య భూమికను పోషించింది ఓ శక్తి స్వరూపిణి. ఆమె పేరే ప్రొఫెసర్ మాధవీలత. సాదాసీదాగా కనిపించే ఆమె ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణం కోసం ఎన్నో కలలు కన్నారు. 2000ల సంవత్సరంలోనే ఆ...
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న కేంద్ర రక్షణ శాఖ సహాయ...
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి వద్ద ఐషర్ లారీలో అక్రమంగా తరిలిస్తున్న ఆవులు, దూడలు, ఎద్దులను కొవ్వూరు సీఐ పి.విశ్వం స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం కొవ్వూరు పట్టణంలోని గ్రామన్ బ్రిడ్జి వద్ద రోడ్డు బొబ్బిలి నుంచి తుని మీదుగా హైదరాబాద్కు తరలిస్తున్న వాహనాన్ని...
గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యకు వ్యతిరేకంగా దక్షిణ ఫ్రాన్స్లోని మార్సెయిల్స్ సమీపంలోని ఫోస్-సుర్-మెర్ ఓడరేవులోని డాక్ కార్మికులు బుల్లెట్లను వేగంగా పేల్చడానికి మెషిన్ గన్లలో ఉపయోగించే చిన్న మెటల్ లింక్లతో కూడిన 19 ప్యాలెట్లను ఇజ్రాయెల్ వైపు లోడ్ చేయడానికి నిరాకరించారు....