సరస్వతీ నదిని వెలికి తెచ్చిన అపర భగీరథుడు శ్రీ మోరోపంత్ పింగళే
భారతదేశంలోనే అనేక పురాణగ్రంథాలలోనూ, వేదాలలోనూ సరస్వతీనది గురించిన ప్రస్తావన ఉంది. దానిని పరిశీలించినప్పుడు భారతీయ సంస్కృతి మౌలికంగా సరస్వతీ దేవి ఒడ్డుననే వర్ధిల్లినదని, వికసించినదని మనకు తెలిసి వస్తుంది. మరి ఆనాడు అంతటి ప్రాధాన్యం వహించిన నది ఎందుకని నామమాత్రావశిష్టమై పోయింది?...







