News

News

సనాతన్ వారియర్ అవార్డు

ఉత్తరప్రదేశ్ వారణాసి జైత్‌పురా ప్రాంతానికి చెందిన 'ఆల్ ఇండియా సనాతన్ ట్రస్ట్' జూన్ 1 నుండి 9 వరకు శ్రీరామ కథను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మం కోసం నిస్వార్థంగా కృషి చేసిన హిందుత్వ భక్తులకు 'సనాతన్ వారియర్ అవార్డు'...
ArticlesNews

సోషలిస్ట్, సెక్యులర్ పదాలకు ఫాసిస్ట్ వక్రీకరణ

అత్యవసర పరిస్థితి సమయంలో, రాజ్యాంగ పీఠికను సోషలిస్ట్ మరియు లౌకిక అనే రెండు పదాలను జోడించి సవరించారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ మాననీయ సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే గారు ఇటీవల లౌకిక మరియు సోషలిస్టు పదాల గురించి పునరాలోచించాలని సూచించారు. కానీ...
News

145 సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాల మనోరంజితం విద్యాలయం పునరుద్దరణ

విద్యార్థులకు విద్యా విజ్ఞానాలతోపాటు సాంస్కృతిక, నైతిక విలువలను ప్రబోధించి, వారిని దేశభక్తులుగా, సమాజ సేవకులుగా తీర్చిదిద్దడం విద్యాలయాల లక్ష్యం కావాలని హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి, కేశవ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి అన్నారు. జూన్ 18న...
News

ఎల్‌వోసీ వెంబడి మళ్లీ వెలసిన ఉగ్ర శిబిరాలు.. నిఘా వర్గాలు గుర్తింపు

ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం అయ్యాయి. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాదుల శిబిరాలను భారత సైన్యం పటాపంచల్ చేశాయి. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. తోకముడిచి ఉగ్రవాదులంతా పరారయ్యారు. తాజాగా ఉగ్రవాదులంతా తిరిగి వస్తున్నట్లుగా నిఘా...
News

అమర్​నాథ్​ యాత్ర ప్రారంభించిన మనోజ్​ సిన్హా

అమర్​నాథ్​ యాత్ర ప్రారంభమైంది. మొదటి బ్యాచ్​ ప్రయాణికులు బుధవారం ఉదయం తమ యాత్రను మొదలుపెట్టింది. జమ్ముకశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు యాత్రి నివాస్​లో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఆ సమయంలో ‘హర్​ హర్​...
News

శ్రీవారి ఆలయ నమూనాలో మిలటరీ హోటల్.. భక్తుల ఆగ్రహం..

కలియుగ వైకుంట క్షేత్రం తిరుమల. స్వామివారు కొలువైన ఆలయంలోని గర్భగుడి పైభాగంలో ఉన్న బంగారు గోపురాన్ని ఆనంద నిలయం అని అంటారు. ప్రతి భక్తుడు స్వామి దర్శనం కోసం తిరుమల కొండపైకి అడుగు పెట్టగానే పెట్టగానే పులకించి పోతాడు. అటువంటి ఆలయ...
News

చర్చిలో సమ్మర్ క్యాంప్ పేరుతో హిందూ విద్యార్థుల మతమార్పిడి

అంబాలా (హర్యానా) - అంబాలా కంటోన్మెంట్‌లోని హిమ్మత్‌పురా కాంప్లెక్స్‌లోని ఒక చర్చిలో సమ్మర్ క్యాంప్ పేరుతో హిందూ పిల్లలను మతమార్పిడి చేస్తున్నారని బజరంగ్ దళ్ తెలిపింది. బజరంగ్ దళ్ కార్యకర్తలు చర్చికి వెళ్లి దీనిపై నిరసన తెలిపారు. దీని తర్వాత, పోలీసులు...
News

లౌడ్ స్పీకర్లపై ఆంక్షల నేపథ్యంలో అజాన్ కోసం ‘‘యాప్’’…

లౌడ్ స్పీకర్ల సౌండ్ పై మహారాష్ట్రలో ఆంక్షలున్న నేపథ్యంలో మసీదులు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. సాంకేతికతను ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యాయి. అజాన్ (ప్రార్థన కోసం పిలుపు) ను నేరుగా సంబంధికులకు చేరేలా ప్రత్యేకంగా ‘‘ఆన్ లైన్ అజాన్’’ అనే మొబైల్ యాప్...
1 780 781 782 783 784 3,086
Page 782 of 3086