సనాతన్ వారియర్ అవార్డు
ఉత్తరప్రదేశ్ వారణాసి జైత్పురా ప్రాంతానికి చెందిన 'ఆల్ ఇండియా సనాతన్ ట్రస్ట్' జూన్ 1 నుండి 9 వరకు శ్రీరామ కథను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మం కోసం నిస్వార్థంగా కృషి చేసిన హిందుత్వ భక్తులకు 'సనాతన్ వారియర్ అవార్డు'...







