News

News

అంతరిక్షంలోకి తెలుగు అమ్మాయి.. వ్యోమగామిగా ఎంపికైన దంగేటి జాహ్నవి

తెలుగు అమ్మాయి దంగేటి జాహ్నవి అరుదైన ఘనత సాధించారు. 2029లో అంతరిక్షంలోకి వెళ్లేందుకు వ్యోమగామిగా ఎంపికయ్యారు. జాహ్న వి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. జాహ్నవి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. నాసా ప్రతిష్టాత్మకంగా...
News

శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో ఉద్దేశపూర్వకంగా చొప్పించారు

శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో ఉద్దేశపూర్వకంగా బొద్దింకను చొప్పించినట్లు సీసీ కెమెరా పుటేజీల పరిశీలనలో తేలిందని దేవస్థానం ఈవో ఎం.శ్రీనివాసరావు విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ మేరకు దేవాదాయశాఖ కమిషర్‌కు సమగ్ర నివేదిక పంపారు. తాను కొనుగోలు చేసిన...
ArticlesNews

నిరంతర జిజ్ఞాస స్వభావి రంగాహరి : సురేష్ సోనీ

ప్రవహించే నీరు, సంచరించే యోగి ఎప్పుడూ కూర్చొరన్న వ్యాక్యం స్వర్గీయ రంగాహరి కి సరిగ్గా అతుకుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు సురేష్ సోనీ అన్నారు. రంగాహరి రచనలువిస్తృతమైనవని అన్నారు.ప్రజ్ఞా ప్రవాహ్ ప్రతిష్ఠాన్, కేశవకుంజ్, కితాబ్ వాలే...
News

రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు

ఎన్నో ఏళ్లుగా పరారీలో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను యాంటీ టెర్రిరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ అధికారులు అన్నమయ్య జిల్లా రాయచోటిలో అరెస్ట్ చేసారు. అన్నమయ్య జిల్లా పరిధిలో పక్కా సమాచారంతో మాటువేసిన తమిళనాడుకు చెందిన ఏటీఎస్ సిబ్బంది ఉగ్రవాదులైన అబూబక్కర్ సిద్దీక్క్ (నాగూర్),...
News

శ్రీముఖలింగంలో అధికారికంగా బాలియాత్ర

శ్రీకాకుళం జిల్లా జలుమూరు ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో వంశధార నదీ తీరాన కార్తీక పౌర్ణమి తర్వాత బాలియాత్ర నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా నిర్వాహక కమిటీ ప్రతినిధులు జీవితేశ్వరరావు, హెచ్‌.వి.దొర, అర్చకులు, భక్తులతో శ్రీముఖలింగంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు....
News

అయోధ్య రామమందిరంలో టైటానియం గ్రిల్స్‌తో కిటికీలు

అయోధ్య శ్రీరామ మందిర ఆలయ కిటికీ గ్రిల్స్ ను టైటానియంతో తయారు చేస్తున్నామని, దేశంలోనే టైటానియంతో తయారు చేస్తున్న మొదటి ఆలయం రామమందిరమేనని అన్నారు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్రమిశ్రా. ఇతర లోహాలతో పోలిస్తే టైటానియం...
News

రోహింగ్యాల పిల్లలకు భారతీయులని సర్టిఫికెట్లు : అప్రమత్తం చేసిన ఎన్ఐఏ

రోహింగ్యాల పిల్లలు భారతీయులుగా నమోదవుతున్నారు. భారతీయులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తోన్న అన్ని ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు కార్డులను వీరు అక్రమంగా పొందుతున్నారు. అందుకు స్థానిక ఆసుపత్రులు వేదికలవుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) జీహెచ్ఎంసీ అధికార...
News

కర్ణాటకలోని శృంగేరి మఠం 21 ఎకరాల భూమి ఆక్రమణ

కర్నాటక శివమొగ్గలోని కూడ్లి శృంగేరి మఠం తెగ్గిన్‌భానూర్‌లో ఉన్న 21 ఎకరాల భూమిని కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుజాత దొడ్డమణి ఆక్రమించి అమ్మేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఆమె తన భర్త నింగప్ప సహాయంతో ఈ కుట్ర పన్నారని...
1 781 782 783 784 785 3,086
Page 783 of 3086