అంతరిక్షంలోకి తెలుగు అమ్మాయి.. వ్యోమగామిగా ఎంపికైన దంగేటి జాహ్నవి
తెలుగు అమ్మాయి దంగేటి జాహ్నవి అరుదైన ఘనత సాధించారు. 2029లో అంతరిక్షంలోకి వెళ్లేందుకు వ్యోమగామిగా ఎంపికయ్యారు. జాహ్న వి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. జాహ్నవి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. నాసా ప్రతిష్టాత్మకంగా...







