News

News

జపాన్‌లో అక్రమంగా మసీదు కట్టిన పాకిస్థానీలు!.. కూల్చివేతకు రంగం సిద్ధం?

జపాన్‌లోని పాకిస్థానీ వలసదారులకు ఓ మసీదు నిర్మాణం కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. కవాగోయె నగరంలో అక్రమంగా నిర్మించిన ఈ మసీదును కూల్చివేయాలా వద్దా అని అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. విశేషమేమిటంటే, ఏప్రిల్‌లో ఈ మసీదును స్వయంగా జపాన్‌లోని పాకిస్థాన్ రాయబారి అబ్దుల్...
ArticlesNews

ప్రకృతి స్ఫూర్తితో.. వాతావరణం కోసం… మన భవిష్యత్తు కోసం

( జూన్ 5 - ప్రపంచ పర్యావరణ దినోత్సవం ) ప్రకృతిలో వనరులు అపరిమితమైనవి కావని, అవి పరిమితమేనని, వాటిని జాగ్రత్తగా వాడుకోవాలని భారతీయ ఆలోచనా విధానం. మనుషుల నిజమైన అవసరాలను పూర్తిచేయగల మేరకు మాత్రమే ప్రకృతిలో వనరులున్నాయి. అంతేగానీ, మనిషి...
News

పాకిస్థాన్ ఆపరేటివ్ షాజాద్ భట్టి నెట్‌వర్క్‌కు చెందిన 9 మంది అరెస్ట్

భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తోందా? సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ముసుగులో యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తూ, దాడులకు కుట్రలు పన్నుతున్న పాకిస్థానీ షాజాద్ భట్టి కార్యకలాపాలు చూస్తుంటే అవుననే అంటున్నాయి భారత భద్రతా...
News

ఈ ఏడాది చివర్లో ‘మత్స్య 6000’ ప్రయోగం

మత్స్య 6000’ జలాంతర్గామిని ఈ ఏడాది అక్టోబరు- డిసెంబరు మధ్య సముద్రంలోకి పంపనున్నట్లు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ(ఎన్‌ఐవోటీ) డైరెక్టరు బాలాజీ రామకృష్ణన్‌ తెలిపారు. ఇందులో 500 మీటర్ల లోతుకు మనుషులు వెళ్లి పరిశోధనలు చేస్తారని ‘ఈటీవీ భారత్‌-తమిళ్‌’తో ప్రత్యేకంగా...
News

600 మంది రేప్‌ చేశారు – పాక్‌ ముఠాల ఆగడాలపై బ్రిటన్‌ ఎంపీ

బ్రిటన్‌లో లైంగిక వేధింపుల ముఠాల అరాచకాలపై అక్కడి చట్టసభ మరోసారి చర్చించింది. అనేక రాష్ట్రాల్లో చిన్నారులు, మహిళల లైంగిక దోపిడీకి సంబంధించి స్వతంత్ర దర్యాప్తు నివేదికలోని సంచలన విషయాలను బాహ్య ప్రపంచం ముందుంచింది. వ్యవస్థీకృత ముఠాల వేధింపులు, అత్యాచారాలు, పోలీసులు వ్యవహరించిన...
ArticlesNews

40 ఏళ్లుగా అంధులకు సేవలు చేస్తున్న స్వామి బ్రహ్మదేవ్

‘‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’’ అని అంటాం. నిజానికి పంచేంద్రియాలూ ప్రధానమే. కానీ కళ్లు అన్నింటికి కంటే ప్రధానం. అవి వుంటేనే లోకాన్ని చూడగలం. అవే లేకపోతే.. జీవితమే అంధకారం. కళ్లు సరిగ్గా లేని వారికి, మూగ,చెవిటి లాంటి వారందరికీ చేరదీసి, వారి...
News

భక్తుల ఆరోగ్య భద్రతే టీటీడీ ప్రధాన లక్ష్యం– టీటీడీ అదనపు ఈవో

భక్తుల ఆరోగ్యం, ఆహార భద్రతకు టీటీడీ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఆడిటోరియంలో, టీటీడీ ఆరోగ్య శాఖ, FSSAI, నెస్లే ఇండియా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన...
ArticlesNews

ద్విముఖ జిహాద్ : ఒకే లక్ష్యం.. రెండు భిన్న మార్గాలు…

జిహాద్.. ఈ పదాన్ని మనం కేవలం ఉగ్రవాద కోణంలోనే చూస్తుంటాం. కానీ సమకాలీన ప్రపంచంలో, ఇది ఒక బహుముఖ వ్యూహంగా రూపాంతరం చెందింది. దేశ భౌతిక సరిహద్దుల కంటే, ఆ దేశపు సంస్కృతిని, ఆర్థిక వ్యవస్థను జనాభా స్వరూపాన్ని మార్చే ఈ...
1 75 76 77 78 79 3,008
Page 77 of 3008