News

News

అందరికీ సంస్కృతం చేరవేయడమే అకాడమీ లక్ష్యం

పండితులు మాత్రమే సంస్కృతాన్ని అధ్యయనం చేయగలరనే అపోహను తొలగించి, ప్రతి ఒక్కరికీ సంస్కృత భాషను చేరువ చేయడమే తెలుగు–సంస్కృత అకాడమీ ప్రధాన లక్ష్యమని అకాడమీ చైర్మన్ ఆర్.డి. విల్సన్ (శరత్ చంద్ర) పేర్కొన్నారు. వడ్డేశ్వరంలోని తెలుగు–సంస్కృత అకాడమీలో నిర్వహించిన సంస్కృత మేధావుల...
News

అయోధ్య విరాళాల చోరీ దర్యాప్తుపై స్థాయీ నివేదిక సమర్పించండి

అయోధ్యలో విరాళాల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసులో దర్యాప్తు తాజా పురోగతిపై స్థాయీ నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఆదేశించింది. సిట్‌లో ఏయే అధికారులు ఉన్నారో అందులో తెలియజేయాలని ప్రధాన...
News

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు..

తిరుమలలో సామాన్య భక్తుల దర్శనాలకు మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. దాతలకు కల్పించే సౌకర్యాలను హేతుబద్ధీకరిస్తూ కొత్త డోనర్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చినట్లు టీటీడీ ఈవో రవిచంద్ర వెల్లడించారు. అయితే ఇప్పటికే విరాళాలు చెల్లించిన...
News

భోజ్‌శాలలో శుక్రవారం నమాజ్ పునరుద్ధరణకు సుప్రీంకోర్టు నిరాకరణ.

మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రోజున భోజ్‌శాల ప్రాంగణంలో నమాజ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్న ముస్లిం పక్షానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు వారికి తాత్కాలిక ఉపశమనాన్ని కల్పించింది. శుక్రవారం మధ్యాహ్నం 1...
News

ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలపై ఫ్రాన్స్ 24 వివాదాస్పద కథనం..

న్యూఢిల్లీ: హిందూ స్వరాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాల ఏర్పాటుపై ఫ్రాన్స్‌కు చెందిన వార్తా సంస్థ ఫ్రాన్స్ 24 ప్రచురించిన ఒక సంపాదకీయం వివాదానికి దారితీసింది. "భారతదేశ హిందూ జాతీయవాదులు 17వ శతాబ్దపు రాజును ముస్లింలకు వ్యతిరేకంగా ఒక కొత్త...
News

నక్సల్స్ ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి.. తిరిగి వచ్చేస్తున్న ప్రజలు

కేంద్ర ప్రభుత్వం ‘‘ఆపరేషన్ కగార్’’ తో నక్సలిజం కకావికలమైంది. చాలా మంది నక్సల్స్ అగ్రనేతలు ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. మరి కొందరు లొంగిపోయారు. మిగిలిన నక్సల్స్ కూడా లొంగిపోయి, జన జీవన స్రవంతిలో కలిసిపోయారు. దీంతో భారత్ లో నక్సలిజం...
News

‘‘ఖారిజీ మదర్సా’’ దృష్టి పెట్టిన బెంగాల్ సర్కార్

బెంగాల్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు లేని మదర్సాలపై దృష్టి నిలిపింది. ఇందులో భాగంగా ఆ మదర్సాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తోంది. అసలు అవి ఎలా పనిచేస్తున్నాయి? వాటి ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక వనరులు ఎలా వస్తున్నాయి? అన్న వాటిని...
News

కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎనిమిది గుణాలు అవసరం : రవీంద్ర జోషి

కుటుంబ వ్యవస్థ, కుటుంబ విలువల కారణంగానే భారతీయ సంస్కృతి ఇప్పటికీ సురక్షితంగానే వుందని అఖిల భారతీయ కుటుంబ ప్రబోధన్ సంయోజక్ రవీంద్ర జోషి అన్నారు. భారత్ లో ఎన్నో పోరాటాలు, సవాళ్లు వచ్చాయని, అయినా కుటుంబ వ్యవస్థ చెక్కు చెదరలేదన్నారు. దేశం...
1 75 76 77 78 79 3,084
Page 77 of 3084