అందరికీ సంస్కృతం చేరవేయడమే అకాడమీ లక్ష్యం
పండితులు మాత్రమే సంస్కృతాన్ని అధ్యయనం చేయగలరనే అపోహను తొలగించి, ప్రతి ఒక్కరికీ సంస్కృత భాషను చేరువ చేయడమే తెలుగు–సంస్కృత అకాడమీ ప్రధాన లక్ష్యమని అకాడమీ చైర్మన్ ఆర్.డి. విల్సన్ (శరత్ చంద్ర) పేర్కొన్నారు. వడ్డేశ్వరంలోని తెలుగు–సంస్కృత అకాడమీలో నిర్వహించిన సంస్కృత మేధావుల...







