విజయవంతంగా ప్రళయ్ మిసైల్ పరీక్షలు..
భారత రక్షణరంగ పరిశోధన సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన ప్రళయ్ క్షిపణిని వరుసగా పరీక్షించారు. ఒడిశాలోని అబ్దుల్ కలామ్ ద్వీపంలో 28, 29 తేదీల్లో నిర్వహించిన టెస్ట్లు విజయవంతమయ్యాయి. ఈ క్షిపణి అత్యధిక, అత్యల్ప రేంజిని అంచనా వేయడానికి యూజర్ ఎవల్యూషన్...







