News

News

ఆలయాల భద్రతకు నిఘా నేత్రాలు

దేవాలయాల్లో చోరీలు, విగ్రహాల విధ్వంసాల కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆలయాల రక్షణకు నిఘా నేత్రాలను ఏర్పాటు చేస్తోంది. పోలీసు శాఖ విజ్ఞప్తి మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఇప్పటికే ఈ విషయమై దృష్టి సారించారు. జిల్లాలో ఆలయాలు ఎన్ని...
News

ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్‌ 22 నుంచి దసరా ఉత్సవాలు..

దసరా ఉత్సవాలకు సమయం రానేవచ్చింది.. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు.. ఈ సమయంలో.. ఒక్కో రోజు.. ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. సెప్టెంబర్‌...
News

హిందూ అమ్మాయిలే టార్గెట్, పట్టుబడిన ‘‘లవ్ జిహాద్’’ గ్యాంగ్..

ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి, బలవంతంగా ఇస్లాం మతంతోకి మార్చుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘‘లవ్ జిహాద్’’ ముఠాను ఉత్తర్ ప్రదేశ్ కుషినగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు మహిళలతో సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు....
News

శివ భక్తుడిగా మారిన జపాన్ కోటీశ్వరుడు హోషి టకాయుకి !

జపాన్‌కు చెందిన 41 ఏళ్ల హోషి తకయుకి టోక్యోలో 15 సౌందర్య సాధనాల దుకాణాలను కలిగి ఉన్న విజయవంతమైన వ్యవస్థాపకుడు; కానీ ఇప్పుడు ఆయన 'బాల కుంభ గురుముని' అని పిలుస్తారు,ఆయన ప్రస్తుతం కాషాయ వస్త్రధారతో శివ భక్తునిగా ఉత్తరాఖండ్‌లో పర్యటిస్తూ...
News

జమ్మూకశ్మీర్‌లో ‘ఆపరేషన్ మహదేవ్‌’ : ముగ్గురు పహల్గాం ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లో సోమవారం జరిగిన ‘ఆపరేషన్‌ మహాదేవ్‌’లో పహల్గాం దాడితో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను సైనిక దళాలు మట్టుబెట్టాయి. ఈ విషయాన్ని సైన్యం ధ్రువీకరించినట్లు ఆల్‌-ఇండియా రేడియో వెబ్‌సైట్‌లో వెల్లడించింది. హర్వాన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల సమాచారంతో నెల...
News

ఫిడే ప్రపంచ మహిళల చెస్‌ ఛాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్‌

ఫిడే ప్రపంచ మహిళల చెస్‌ ఛాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్‌ (19) నిలిచారు. ఆమె తన ప్రత్యర్థి కోనేరు హంపీపై విజయం సాధించారు. ఫైనల్స్‌లో వీరిద్దరి మధ్య జరిగిన తొలి ర్యాపిడ్‌ టై బ్రేకర్‌ డ్రాగా ముగియగా.. రెండో గేమ్‌లో మొత్తం 75...
News

అయోధ్యలో వివిధ రకాల దేవతా వృక్షాలతో పంచవటి రూపకల్పన

అయోధ్య ఆధ్యాత్మిక , సాంస్కృతిక వైభవాన్ని మరింతగా ఇనుమడింపచేయడానికి త్రేతాయుగం నుండి ప్రేరణ పొంది 20 ఎకరాల విశాలమైన చెట్లతో కూడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాంతానకి పంచవటిగా నామకరణం చేశారు.. పవిత్ర రామాయణంలో చెప్పబడినట్లుగా, శ్రీరాముడు అరణ్యవాస సమయంతో...
News

ఆపరేషన్‌ సిందూర్‌.. 100కి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం: రాజ్‌నాథ్‌ సింగ్‌

పహల్గాంలో ఉగ్రదాడి హేయమైన చర్య అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. మతం పేరు అడిగి మరీ పర్యాటకులను కాల్చి చంపారన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌కు ముందు భారత సైనికులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, పాకిస్థాన్‌లోని సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది...
1 732 733 734 735 736 3,088
Page 734 of 3088