News

News

ఆపరేషన్ మహదేవ్ వివరాలను పార్లమెంట్ లో వెల్లడించిన అమిత్ షా

జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులను ఉగ్రవాదులు మతం అడిగి మరీ కాల్చి చంపారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో వెల్లడించారు. ఇది అత్యంత దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయని, ఉగ్రవాదుల కోసం...
NewsSeva

సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం గణపవరంలో 26-7-2025 తేదిన ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా క్యాన్సర్ వ్యాధి నిర్థారణ పరీక్షలు, కంటి, రక్త , B.P పరీక్షలు చేశారు. శ్రీ బాలాజీ సేవా...
News

గో కృషి వాణిజ్య వ్యవస్థకై కిసాన్ సంఘ్ పిలుపు

దేశంలో ఆహార ధాన్యాలు విషంతో కలుషితం కావడంపై నాగపూర్ లోని రేషింబాగ్‌ స్మృతి మందిర్ కాంప్లెక్స్‌లోని మహర్షి వ్యాస్ ఆడిటోరియంలో రెండు రోజులపాటు జరిగిన భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత కార్యవర్గ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని సామాన్య...
News

మతమార్పిడి జరగకుండా వివాహం చట్టవిరుద్ధం

మతం మారకుండా వేర్వేరు మతాలకు చెందిన వ్యక్తుల వివాహం చట్టవిరుద్ధమని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఆర్యసమాజ్​లో చట్టాన్ని ఉల్లంఘించి మైనర్​కు వివాహ ధృవీకరణ పత్రం జారీ చేస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. మైనర్​ను కిడ్నాప్ చేసి ఆర్యసమాజ్​లో వివాహం చేసుకున్న వ్యక్తిపై క్రిమినల్...
News

హిందువునని చెప్పుకుంటూ శివాలయంలో పూజారిగా చేరిన మహ్మద్ ఖాసిం

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దౌరాలా పోలీస్ స్టేషన్ పరిధిలోని దాద్రి గ్రామంలో ఉన్న ఒక పురాతన శివాలయంలో, తాను హిందువునని చెప్పుకునే ఒక యువకుడు దాదాపు ఒక సంవత్సరం పాటు పూజారిగా పూజలు నిర్వహించాడు....
News

చైన్నైలోని ఓ రోడ్డుకు వివాదాస్పద క్రైస్తవ బోధకుడి పేరు పెట్టిన డీఎంకే ప్రభుత్వం

చెన్నై సెంట్రల్ సమీపంలోని కిల్పాక్‌లోని వాడ్డెల్స్ రోడ్డును అధికారికంగా 'ఆర్చ్ బిషప్ ఎజ్రా సర్గుణం రోడ్డు'గా పేరు డీఎంకే ప్రభుత్వం పేరు మార్చింది. HR&CE మంత్రి శేఖర్బాబు, చెన్నై మేయర్ ప్రియా , DMK ఎమ్మెల్యే ఇనిగో ఇరుధయరాజ్ సమక్షంలో DMK...
ArticlesNews

అటవీ కార్చిచ్చుపై ‘‘సంకీర్తన’’ ద్వారా అవగాహన

అటవీ సంపద ఇప్పుడు లోకంలోనే అత్యంత కీలకమైన సంపద. అడవులను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే సామాజిక కార్యకర్తలు కూడా అటవీ సంపదను రక్షించుకునే విషయంలో అనేకంగా జాగృత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఒడిశాలో మాత్రం...
ArticlesNews

మొదటి వ్యవసాయ శాస్తగ్రంథం – ‘కృషి పరాశరము’

‘‌కృషి పరాశరము’- ఇది వ్యవసాయం గురించి చర్చించే గ్రంథం. రచయిత పేరు కూడా గ్రంథశీర్షికలోనే కలసి ఉంది-పరాశరుడు. ఇదే కాదు, మానవులకు ప్రధాన ఆహారం చెట్ల నుండే వస్తుంది గనుక ‘వృక్షాయుర్వేదము’తో ఆ విషయాన్ని చర్చించినవారు కూడా పరాశరుడే. మరొకటి, ‘పరాశర...
1 731 732 733 734 735 3,088
Page 733 of 3088