News

News

జ్ఞాన పరంపరకు మూలం సంస్కృతం

భారతీయ జ్ఞానపరంపరకు మూలం సంస్కృతమని, దేవభాష అధ్యయనంతో మానవ జీవితం ధన్యమైనట్టేనని వక్తలు పిలుపునిచ్చారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో మూడు రోజుల పాటు జరిగిన భాషోత్సవ జాతీయ సదస్సు ముగిసింది. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి,...
News

బాలికను అపహరించిన షేక్‌ రియాజ్‌కేసు నమోదు

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకొని మాయమాటలతో బాలికకు అపహరించిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వత్సవాయి ఇన్‌ఛార్జి ఎస్‌ఐ అర్జున్‌ తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన షేక్‌ రియాజ్‌(26) అవివాహితుడు కాగా.. వత్సవాయి మండలంలోని ఓ...
ArticlesNews

ఇస్లామిక్ ఆక్రమణదారుల సమాధులను సంరక్షించడానికి ప్రభుత్వ నిధులు

2010–11 ఆర్థిక సంవత్సరం నుండి 2024–25 వరకు 15 సంవత్సరాల కాలంలో, హిందువులపై జరిగిన దురాగతాలకు ప్రతీకలుగా దేశ రాజధాని ఢిల్లీలోని వివిధ 'చారిత్రక' ఇస్లామిక్ నిర్మాణాల కోసం భారత పురావస్తు సర్వే సంస్థ కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. ఈ...
ArticlesNews

‘‌విశ్వమాత’ విశిష్ట వ్రతం

( శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం  - వరలక్ష్మి వ్రతం )  దారిద్య్రం నుంచి ధనం వైపునకు, అజ్ఞాన తిమిరం నుంచి సుజ్ఞాన దిశగా నడిపే దివ్య తేజోమూర్తి శ్రీమహాలక్ష్మిని విష్ణుపురాణం ‘విశ్వమాత’గా అభివర్ణించింది. ధనం అంటే కేవలం స్థిరచరాస్తులే...
News

ఇస్లామిక్ ఉగ్రవాద బాధిత కుటుంబాలకు భరోసా.. నియామక పత్రాలు అందజేత

పాకిస్తాన్ ప్రాయోజిత ఇస్లామిక్ ఉగ్రవాదుల మారణ హోమంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు లెఫ్టినెంట్ గవర్నర్ సారథ్యంలోని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం అండగా నిలబడింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 158 మంది కుటుంబాలకు చెందిన వారికి లెఫ్టినెంట్...
News

ప్రపంచానికే మార్గనిర్దేశనం చేసే ఆదర్శాన్ని నిర్దేశించడం భారత్ బాధ్యత : మోహన్ భాగవత్

హిందూ మతం వైవిధ్యాన్ని అంగీకరించమనే బోధిస్తుందని, అలాగే మానవునికి వుండే ధర్మాన్ని అనుసరించమని చెబుతుందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. అందరి మార్గాలు వేర్వేరుగా వున్నా.. గమ్యం మాత్రం ఒక్కటేనని అన్నారు. ఇతరు మార్గాన్ని కానీ, పంథాను...
News

హిందూ పేరు పెట్టుకొని మోసం చేసిన షేక్ జానీ

ఒక్కడే... హిందువుగా పేరు మార్చుకొని, ముద్రా రుణాలు ఇప్పిస్తానంటూ 500 మందిని బురిడీ కొట్టించాడు. నల్లగొండ జిల్లా నకిరేకల్ కి చెందిన షేక్ జానీ అనే ముస్లిం హరినాథ రావుగా పేరు మార్చుకున్నాడు. కొంత కాలం హైదరాబాద్ లో పలు ప్రైవేట్...
News

భారత్‌ను దూరం చేసుకోవద్దు.. నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్‌ లాంటి బలమైన మిత్ర దేశంతో అమెరికా తన సంబంధాలను దెబ్బతీసుకోకూడదని భారత సంతతికి చెందిన రిపబ్లికన్‌ నాయకురాలు నిక్కీ హేలీ పేర్కొన్నారు. భారత్‌ తమకు మంచి భాగస్వామి కాదంటూ, దానిపై సుంకాల భారాన్నీ గణనీయంగా పెంచుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌...
1 713 714 715 716 717 3,088
Page 715 of 3088