News

News

మట్టి వినాయక విగ్రహాలకే అనుమతి

వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని.. అయితే మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి మాత్రమే అనుమతి ఉంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో తిరుపతి నగర వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లపై అధికారులు సమీక్షించారు. ఈ...
News

నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భారీగా పరిశ్రమలు

సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్) సిబ్బంది సంఖ్యను మరో 20 వేల మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 2 లక్షలుగా ఉన్న సిబ్బంది సంఖ్యను 2.20 లక్షలకు పెంచనున్నట్లు హోంశాఖ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది....
News

తిరుమలలో అన్నదానానికి మరో భోజనశాల

తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రానికి అనుబంధంగా విశాలమైన మరొక భవనాన్ని నిర్మించాలని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం ఒకేసారి 4 వేల మంది భోజనం చేసేలా నాలుగు డైనింగ్ హాళ్లు అన్న ప్రసాద కేంద్రంలో ఉన్నాయి. రోజుకు 70 నుంచి...
News

భీమేశ్వరస్వామి ఆలయంలో తవ్వకాలు

బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని ధర్మవరం భీమలింగేశ్వరస్వామి దేవాలయం వద్ద గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు మరోసారి తవ్వకాలు జరిపారు. సామాన్యశకం 8వ శతాబ్దానికి పూర్వం నాటి దేవాలయంగా భావిస్తున్న ధర్మవరం సమీపంలోని భీమలింగేశ్వరస్వామి దేవాలయంలో గుప్త నిధుల...
ArticlesNews

నారద భక్తితత్వం

ప్రాచీన భక్తిశాస్త్ర గ్రంథాల్లో ‘నారద భక్తిసూత్రం’ ఉత్కృష్టమైనది. ఇందులో నారదుడు భక్తి సాధన గురించి విస్తారంగా చెబుతాడు. ‘ఈశ్వరుడి పట్ల చూపించే పరమ ప్రేమే భక్తి. ఆయన స్తుతి ప్రత్యక్షంగా ఉన్నట్లే, పరోక్షంలోనూ ఉంటుంది. సిద్ధత్వం సాధించటం అంటే ప్రాపంచిక వికారాలకు...
News

రాణి రుద్రమ శిలాశాసనం

భక్తులు విగ్రహాలకు పూజలు చేయడం సాధారణంగా చూస్తుంటాం. ఇక్కడ మాత్రం మరణ శాసనానికి ప్రణమిల్లుతున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలం చందుపట్లలో కాకతీయ రాణి రుద్రమ మరణ వివరాలు తెలిపే అత్యంత అరుదైన శిలాశాసనం మట్టిలో కూరుకుని ఉండటంతో దీన్ని 17ఏళ్ల...
ArticlesNews

వరలక్ష్మీ… వరప్రదాయినీ

వరలక్ష్మీ వ్రతం ప్రత్యేకం దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు పాల సముద్రం నుంచి ఉద్భవించిన ఆదిశక్తే శ్రీమహాలక్ష్మి. శ్రీసూక్తం కీర్తించిన వైకుంఠపుర సామ్రాజ్ఞి ఆమె. ఆ తల్లిని పూజిస్తే సకల సంపదలు, సౌఖ్యాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. విష్ణుపురాణంలో...
News

వారణాసిలో ప్రమాద స్థాయి దాటిన గంగా నది

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో గంగా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఫలితంగా స్నాన ఘాట్లు మునిగిపోయాయి. సమీపంలోని ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఆలయాలు, దుకాణాల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచింది. స్నాన ఘాట్ల వెంబడి అధికారులు రెస్య్కూ సిబ్బందిని మోహరించారు....
1 712 713 714 715 716 3,088
Page 714 of 3088