మట్టి వినాయక విగ్రహాలకే అనుమతి
వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని.. అయితే మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి మాత్రమే అనుమతి ఉంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లో తిరుపతి నగర వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లపై అధికారులు సమీక్షించారు. ఈ...







