గుర్తింపు లేకుండా కోర్సులు నడుపుతుండడంతో.. ఏబీవీపీ ఆందోళన
ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో బారాబంకిలోని గదియాలోని రామ్ స్వరూప్ విశ్వవిద్యాలయంలో గుర్తింపు లేకుండా కోర్సులు నడుపుతుండడంతో అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్- ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలీసులు విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడంతో 24 మంది గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి...







