News

News

35 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో తెరుచుకున్న పురాతన ఆలయం

35 ఏళ్ల తర్వాత కశ్మీరీ పండితులు పురాతన శారదా భవాని ఆలయాన్ని తిరిగి తెరిచారు. బద్గాం జిల్లా, ఇచ్కూట్ గ్రామంలో ఈ అద్భుతమైన కార్యక్రమం జరగగా ఈ కార్యక్రమానికి స్థానిక ముస్లింలను ముఖ్య అతిధిలుగా ఆహ్వానించడం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది....
News

ముఖ్యమంత్రికి ఎండోమెంట్ చట్ట సవరణ డ్రాఫ్ట్ అందజేత

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని విశ్వ హిందూ పరిషత్ - VHP కేంద్రీయ సంఘటనా కార్యదర్శి శ్రీ మిలింద్ పరాండే జీ, కేంద్రీయ ఉపాధ్యక్షులు శ్రీ గోకరాజు గంగరాజు, భాగ్యనగర క్షేత్ర కార్యదర్శి శ్రీ రవికుమార్, రాష్ట్ర...
ArticlesNews

ఆచార్యదేవోభవ

( సెప్టెంబరు 5 - గురుపూజోత్సవం ) వ్యక్తిత్వ వికాసానికి విద్య మూల హేతువు. అజ్ఞానానికీ విజ్ఞానానికీ మధ్య అది సేతువు. తమస్సు తొలగించి, జీవితానికి ఉషస్సు తెచ్చి, శాశ్వతమైన తేజస్సును అందించేది - విద్య. జ్ఞాన శక్తితో, ఉదాత్తమైన యుక్తితో...
News

పెళ్లయిన 16రోజులకే భార్యను హత్య చేసిన అమీర్ ముష్తాక్

జమ్మూ కిష్త్వార్‌లోని సంగ్రాంభట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లయిన 16రోజులకే ఒక వ్యక్తి తన రెండవ భార్యను హత్య చేశాడు. నిందితుడు అమీర్ ముష్తాక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేసారు మృతురాలి కుటుంబ...
News

బస్తర్ లో 20 మంది కీలక మావోల లొంగుబాటు.. నక్సలిజానికి దెబ్బపై దెబ్బ

ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. 20 మంది నక్సలైట్లు పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ నెల మూడో తేదీన (బుధవారం) మావోయిస్టు భావజాలంతో తాము విసిగిపోయామని, అందులో వున్నదంతా డొల్లే అన్న విషయాన్ని...
News

పాక్‌, అఫ్గాన్‌ మైనార్టీలకు కేంద్రం ఊరట.. పౌరసత్వ నిబంధనలు సడలింపు

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ నుంచి వచ్చి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న మైనార్టీలకు కేంద్రం ఊరట కల్పించింది. వివిధ రకాల కారణాలతో డిసెంబరు 31, 2024 తేదీ లోపు భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద పాస్‌పోర్టు, ఇతర పత్రాలు లేకపోయినా వారు...
News

జమియత్ చీఫ్‌కి అస్సాం సీఎం వార్నింగ్..

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆల్ ఇండియా జమియత్ ఉలేమా-ఇ-హింద్ అధ్యక్షుడు మహమూద్ మదానీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడిన సీఎం.. అసలు మదానీ ఎవరు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో మాత్రమే ఆయనకు ప్రాముఖ్యత లభించిందని అన్నారు....
News

గిరిజన భాషల కోసం ప్రారంభమైన ‘ఆది వాణి’

గిరిజన భాషల కోసం దేశంలోనే తొలిసారి AI-ఆధారిత ట్రాన్స్‌లేషన్‌ యాప్‌ ‘ఆది వాణి’ బీటా వెర్షన్‌ను గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. జాతీయ గౌరవ్ వర్ష్ (JJGV) వేడుకల్లో భాగంగా న్యూఢిల్లీలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి...
1 660 661 662 663 664 3,090
Page 662 of 3090