News

News

IRCTC ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలివే..

భారతీయ రైల్వే శివుని భక్తుల కోసం ఆధ్యాత్మిక యాత్రా అవకాశాన్ని అందిస్తోంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC ఏడు జ్యోతిర్లింగాలతో పాటు ఇతర ప్రముఖ మతపరమైన ప్రదేశాలను కవర్ చేసే భారత్ గౌరవ్ ప్రత్యేక రైలును నడుపుతున్నది. నవంబర్...
News

ధర్మస్థలపై అసత్య ప్రచారం చేయించారు

హిందూ ఆలయాలపై కాంగ్రెస్‌ పార్టీ అసత్య ఆరోపణలు చేయిస్తోందని, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎంపీ శశికాంత్‌ సెంథిల్‌ తెరవెనుక ఉండి, యూట్యూబర్ల చేత ధర్మస్థల మంజునాథ ఆలయంలో హత్యలు జరిగాయని అసత్య...
ArticlesNews

విశ్వనాథ చూసిన వేంగీక్షేత్రం

మానవుడు స్వాతంత్య్రాభిలాషి. తల్లి పట్ల ప్రేమ ఎలాంటిదో జన్మభూమి పట్ల కూడా అలాంటిదే. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అని వాల్మీకి ఘంటం నుంచి మాత్రమే వెలువడడానికి కారణం ఈ నేల. తన సంస్కృతి, సంప్రదాయం, ఆచార వ్యవహారాలు, భాష-అన్నిటిపైన అభిమానం...
News

హిందువులపై దాడికి నిరసనగా బంద్ కార్యక్రమం

ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని కంచికచర్లలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో హిందువులపై దాడికి నిరసనగా బంద్ కార్యక్రమం నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ఈనెల 6న వినాయకుడి విగ్రహం నిమజ్జనోత్సవం సందర్భంగా స్థానిక ఎస్సీ కాలనీ చర్చి వద్ద...
ArticlesNews

గో.. వేదన!

గోదావరి జిల్లా అంటే.. మూగ జీవాలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు.. అటువంటి తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుతం గోవులను చూస్తుంటే గోమాతకు ఇంతటి దుస్థితా అనేలా పరిస్థితి మారింది.. ఇటీవల దివాన్‌చెరువు జాతీయ రహదారిపై జరిగిన వరుస ప్రమాదాల్లో మూడు గోవులు...
News

ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠాన్ని సందర్శించిన మంత్రి

కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లాలోని ప్రముఖ సామాజిక, ఆధ్యాత్మిక కేంద్రం ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠాన్ని మంత్రి నారా లోకేశ్‌ సందర్శించారు. 1800 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలోని శ్రీకాలభైరవస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మఠం ద్వారా చేపడుతున్న...
News

భక్త కన్నప్ప ఆవాసంలో వైభవంగా జరిగిన గురుపూజోత్సవం

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం గోకవరం గ్రామంలోని భక్తకన్నప్ప గురుకులం ఆవాసంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురష్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆవాస్ అధ్యక్షులు శ్రీ ఎం రఘురాం అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విభాగ...
News

యూపీ సర్కార్ కీలక నిర్ణయం.. కాశీ విశ్వనాథ పూజారులు.. సిబ్బందికి ప్రభుత్వ హోదా..

ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాశీ విశ్వనాథ ఆలయ పూజారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి హోదాతో పాటు 3 రెట్లు జీతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జీతాలతో పాటు అదనంగా అదనపు ప్రయోజనాలు కూడా వర్తిస్తాయని స్పష్టం...
1 652 653 654 655 656 3,090
Page 654 of 3090