News

ArticlesNews

ఆంధ్ర జీవోత్తమా.. హరి సర్వోత్తమా…

( సెప్టెంబర్ 14 - గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జయంతి ) ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీగా పేరుపొందిన గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, స్వాతంత్ర్య సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా ,తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించారు....
News

మణిపూర్‌ ప్రజలకు అండగా ఉంటా.. శాంతితోనే అభివృద్ధి సాధ్యంః ప్రధాని మోదీ

మణిపూర్‌ను శాంతి, శ్రేయస్సుకు చిహ్నంగా మార్చాలని కేంద్రం ప్రయత్నిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అల్లర్లలో అట్టుడికిన మణిపూర్‌లో రెండేళ్ల తరువాత పర్యటిస్తున్న ప్రధాని మోదీకి తమ గోడును వెళ్లబోసుకున్నారు స్థానికులు. అల్లర్ల కారణంగా సర్వం కోల్పోయామని ప్రధానికి బాధితులు వివరించారు....
News

అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ నూతన ట్రస్టీగా కృష్ణ మోహన్

అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నూతన ట్రస్టీగా కృష్ణ మోహన్ నియమితులయ్యారు. కృష్ణ మోహన్ స్వస్థలం యూపీలోని హర్దోయ్ జిల్లా. ట్రస్ట్ అధ్యక్షులు మహంత్ నృత్య గోపాల్ దాస్ అధ్యక్షతన బుధవారం తీర్థక్షేత్ర ట్రస్ట్ సమావేశం జరిగింది. మొత్తం 15...
News

భారత జాతీయ జెండాను అవమానించినందుకు వాసిక్ బెయిల్ తిరస్కరణ

భారత జాతీయ జెండాను అవమానించి, పాకిస్తాన్‌ను కీర్తించిన వాసిక్ బెయిల్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. " భారత జాతీయ జెండాను అవమానించడం చాలా ఆందోళన కలిగించే విషయం వివాదాస్పద పోస్ట్‌కు సంబంధించి నిందితుల నుండి సంతృప్తికరమైన సమాధానం రాలేదని అలహాబాద్...
News

పాకిస్థాన్ పెంచి పోషించిన ఉగ్రవాదం.. ఇప్పుడు ఆదేశానికే ముప్పుగా మారిందా..?

ప్రపంచ రాజకీయాలు తరచుగా ద్వంద్వ ప్రమాణాలను ప్రదర్శిస్తాయి. దీనికి అతిపెద్ద ఉదాహరణ పాకిస్థాన్. ఒకప్పుడు ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే దేశంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ -FATF గ్రే లిస్ట్‌లో అపఖ్యాతి పాలైన పాకిస్థాన్, ఇప్పుడు SCO-RATS (ప్రాంతీయ ఉగ్రవాద వ్యతిరేక...
News

ప్రపంచయాత్రకు నారీశక్తి

భారత త్రివిధ దళాల చరిత్రలో నారీశక్తి మరో సువర్ణాధ్యాయానికి శ్రీకారం చుట్టింది. త్రివిధ దళాలకు చెందిన పది మంది మహిళా అధికారుల బృందం తొలిసారిగా సముద్రమార్గంలో భూమిని చుట్టేసేందుకు సాహస యాత్రకు బయల్దేరింది. ఈ యాత్రకు ‘సముద్ర ప్రదక్షిణ’ అని నామకరణం...
News

ఈ నెల 14 నుంచి మాతా వైష్ణోదేవి యాత్ర పునఃప్రారంభం..!

శ్రీ మాతా వైష్ణో దేవి యాత్ర సెప్టెంబర్ 14 నుంచి పునఃప్రారంభం కానుంది. ఈ మేరకు శ్రీ మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్ర బోర్డు ఒక ప్రకటన చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన యాత్ర.....
News

‘నేను.. నాది’ అనే భావనతో భయపడుతున్నారు

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ని చూసి ఓర్చుకోలేక అభద్రతా భావంతోనే అదనపు సుంకాలు విధించారని అమెరికాను ఉద్దేశించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. మనమంతా ఆ భగవంతుడి పిల్లలమని అందరూ గ్రహిస్తే ఎలాంటి...
1 643 644 645 646 647 3,090
Page 645 of 3090