News

ArticlesNews

ఒంగోలులో దసరా సంబరాలు…అమ్మవారి కళారాలు ఊరేగింపు

దసరా పండుగ సందర్బంగా ఒంగోలులో జరిగే అమ్మవారి కళారాల ఊరేగింపునకు ఓ ప్రత్యేకత ఉంది. మైసూరు, కలకత్తాల తరువాత ఒక్క ఒంగోలులోనే ఈ విధమైన కళారాలను ప్రదర్శిస్తారు. దుష్ట శిక్షణ పూర్తి చేసుకుని వస్తున్న అమ్మవారికి భక్తజనం జయ జయధ్వానాలతో స్వాగతం...
News

లండన్‌లో జాత్యహంకారుల వెర్రి చేష్టలు.. గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు

లండన్‌లో జాత్యహంకారులు రెచ్చిపోయారు. మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పిచ్చి రాతలు రాశారు. గాంధీ జయంతి వేడుకలకు ముందు ఇది చోటుచేసుకోవడం గమనార్హం. లండన్‌లోని టావిస్టాక్‌ స్క్వేర్‌ వద్ద ధ్యానం చేస్తున్నట్లుగా మహాత్మాగాంధీ విగ్రహం ఉంది. అక్టోబరు 2న గాంధీ జయంతి నేపథ్యంలో...
News

షర్మిల పార్టీ అధ్యక్షురాలా? క్రైస్తవ మత ప్రచారకురాలా?

టిటిడి నిధులతో ఐదు వేల గ్రామాలలో దేవాలయాలు నిర్మించాలని నిర్ణయించడాన్ని ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభ్యంతరం వ్యక్తం చేయడం పట్ల ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొటుకుల జాషువ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె...
News

ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా కేరళ మాజీ డిజిపి జాకబ్ థామస్

పదవీ విరమణ చేసిన తర్వాత బీజేపీలో చేరి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కేరళ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) జాకబ్ థామస్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ఆ-ర్‌ఎస్‌ఎస్ పూర్తికాల కార్యకర్తగా మారబోతున్నట్లు ప్రకటించారు. గొప్ప పోలీసు అధికారిగా...
News

దివ్యాంగ ఉపాధ్యాయులకు సక్షమ్ సన్మానం

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సక్షమ్ నెల్లూరు శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగ ఉపాధ్యాయుల సన్మాన సభను నెల్లూరు శివాజీ సెంటర్ లో ఉన్న టీవీఎస్ కళ్యాణ్ సదన్ సెప్టెంబరు 7న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 51మంది టీచర్లను సన్మానించారు. ముఖ్య వక్త విఆర్...
News

టిటిడి నిధులపై షర్మిల అభ్యంతరం పట్ల మాధవ్ ఆగ్రహం!

హైందవ ధర్మంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబం నిరంతరం దాడి చేస్తూనే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ ఆరోపించారు. వైఎస్‌ కుటుంబం మొత్తం హిందూ మతానికి, భారతీయుల ఆకాంక్షలకు వ్యతిరేకమని ఆయన విమర్శించారు. టీటీడీ నిధులతో 5...
News

గో ఆధారిత వ్యవసాయమే శ్రీరామ రక్ష

గ్రామ వికాస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16 న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సదస్సు, ఉంగుటూరు మండలం నాచుగుంట గ్రామంలో గోపాలకృష్ణ గోశాలలో జరిగింది. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ...
News

మహిషాసురమర్దని అలంకారంలో దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజు మహిషాసురమర్దని అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. పెద్ద ఎత్తు భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. లోకకంటకుడైన మహిషాసురుడిని చంపిన మహోగ్రరూపం ఇది. సకలదేవీ, దేవతల శక్తులన్నీ ఈ దేవీలో మూర్తీభవించి...
1 612 613 614 615 616 3,091
Page 614 of 3091