News

News

సుదర్శనచక్ర ఛాయలో గోరక్షణ

రామాయణాన్ని కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించే మహాక్షేత్రంగా పేరొందింది విజయనగరం జిల్లా కేంద్రానికి సమీపంలోని రామనారాయణం. 15 ఎకరాల విస్తీర్ణంలో కోదండం ఆకృతిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ రెండంతస్తుల్లో వివిధ రకాల విగ్రహాలు దర్శనమిస్తాయి. మధ్యలో 60 అడుగుల ఎత్తులో ఉండే...
News

స్వదేశీ యాప్ అరట్టై దెబ్బకు వాట్సాప్ విలవిల…

భారత మెసేజింగ్ యాప్ అరట్టై మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'అరట్టై' యాప్ వాట్సాప్ ను సైతం వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. యాపిల్ యాప్ స్టోర్‌లోని సోషల్ నెట్‌వర్కింగ్ విభాగంలో తాము అధికారికంగా నెంబర్...
ArticlesNews

సనాతన ధర్మం, సంస్కృతిలో జలానికి ఉన్న పవిత్ర భావన

భారతీయ పురాణాలు, వేదాలు మరియు సనాతన ధర్మంలో నీటికి అత్యంత పవిత్రమైన, మహత్తరమైన స్థానం ఉంది. నీరు కేవలం ఒక సహజ వనరుగా మాత్రమే కాక, 'పంచ మహాభూతాలలో' ఒకటిగా, దైవ స్వరూపంగా పరిగణించబడింది. పురాణాల ప్రకారం నీటి ప్రాధాన్యతను ఈ...
News

పాఠ్యపుస్తకాల్లో మార్పు చేసిన ఇజ్రాయిల్… హైఫా నగరాన్ని విముక్తి చేసింది భారతీయులు

హైఫా నగరాన్ని ఒట్టోమాన్ పాలన నుండి విముక్తి చేసింది బ్రిటిష్ సైనికులు కాదు భారతీయ సైనికులు అని చెబుతూ వారి విజయగాధ, శౌర్యానికి చిహ్నంగా ఇజ్రాయిల్ పాఠ్యపుస్తకాలలో భారతీయసైనికుల ధైర్యసాహసాలను వర్ణిస్తూ పాఠశాలలోని పాఠ్యపుస్తకాలలో రాసిన తప్పులను సరిదిద్దుతున్నారు. ఇది మన...
News

“దేశమే ప్రథమం” విధానాలతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పనిచేస్తోంది : ప్రధానమంత్రి

దేశమే ప్రథమం అనే విధానాలతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఈరోజు జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్-ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ప్రసంగించారు....
News

భారత్‌లో జిహాదీ నెట్‌వర్క్.. భారీ ప్లాన్‌ను భగ్నం చేసిన ఏటీఎస్!

దేశంలో జిహాది నెట్‌వర్క్ బయటపడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. భారత్‌లో జిహాదీ నెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో చేసిన భారీ ప్లాన్‌ను ఉత్తరప్రదేశ్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) భగ్నం చేసింది. హింసాత్మక జిహాద్ ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టి దేశంలో షరియా చట్టాన్ని అమలు చేయడానికి...
News

కరాచీలో నవరాత్రి వేడుకలు..

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు… మన దేశంలోనే కాదు.. ప్రపంచ దేశాల్లో కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. దాయాది దేశమైన పాకిస్థాన్ లోనూ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్...
News

త్రివిధ దళాల అద్భుత కలయికకు ఆపరేషన్‌ సిందూర్‌ ఉదాహరణ : రాజ్‌నాథ్ సింగ్

త్రివిధ దళాలను ఉద్దేశించి ఢిల్లీలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, నేవీల మధ్య సమన్వయం ఎంతో కీలకమన్నారు. మారుతున్న యుద్ధరీతులకు అనుగుణంగా అన్ని విభాగాలు కలిసి పనిచేయాలని సూచించారు. త్రివిధ దళాల అద్భుత కలయికకు ఆపరేషన్‌ సిందూర్‌ ఓ...
1 611 612 613 614 615 3,091
Page 613 of 3091