పరకామణి కేసులో రికార్డులు స్వాధీనం
తిరుమల పరకామణిలో పనిచేసే ఉద్యోగి రవికుమార్ భారీగా విదేశీ డాలర్లు, బంగారాన్ని కాజేశారన్న అభియోగాలపై రెండేళ్ల కిందట నమోదైన కేసులో విచారణను ఏపీ సీఐడీ వేగవంతం చేసింది. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం మంగళవారం తిరుమలలోని వివిధ...







