News

News

కేరళలో ఆనందు అజి మరణం – వాస్తవాలు, పుకార్లు, పరిశీలన

తాజాగా కేరళకు చెందిన ఆనందు అజి (24) అనే యువకుడి మరణం చుట్టూ వివిధ పుకార్లు మరియు రాజకీయ ఆరోపణలు మార్మోగుతున్నాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) క్యాంపులో వేధింపుల కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి....
News

ప్రతి భక్తుడికి సంతృప్తికర దర్శనం లక్ష్యం

కార్తిక మాసం, భవానీ దీక్ష విరమణలకు విచ్చేసే ప్రతి భక్తుడికి దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దర్శనం సంతృప్తికరంగా జరిగేలా చూడాలని దుర్గగుడి ఈవో శీనానాయక్‌ అన్నారు. విజయవాడలో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన వైదిక కమిటీ, ఇంజినీ రింగ్‌, ఏఈవోలు,...
News

కశ్మీర్‌లో చొరబాట్లకు యత్నం.. ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కుప్వారా జిల్లాలోని మచిల్, దుద్నియాల్ సెక్టర్‌లో చోరబాటు యత్నాలను భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. మచ్చిల్ సెక్టర్‌లో నియంత్రణ రేఖకు సమీపంలో దళాలు ఉగ్రవాదుల కదలికల్ని గుర్తించాయి....
News

పాకిస్థాన్‌పై దాడి ద్వారా తాము అనుకున్నది సాధించాం : అఫ్గానిస్థాన్‌

పాకిస్థాన్‌పై దాడి ద్వారా తాము అనుకున్నది సాధించామని అఫ్గానిస్థాన్‌ ప్రకటించింది. అయితే సౌదీ అరేబియా, ఖతార్‌ తదితర గల్ఫ్‌ దేశాల అభ్యర్థన మేరకు దాడుల్ని నిలిపివేశామని అఫ్గానిస్థాన్‌ విదేశాంగ మంత్రి అమీర్‌ ఖాన్‌ ముత్తాఖీ వెల్లడించారు. సరిహద్దు వెంబడి పాకిస్థాన్‌ పాల్పడిన...
News

శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రధానమంత్రి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. తన కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీకి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నంది మండపం...
News

కవి కాళిదాసుకు ఆలయం.. ఆయన కావ్యాలే మంత్రాలు

సాధారణంగా ఆలయాల్లో దేవుళ్లకు పూజలు నిర్వహిస్తుంటారు. కానీ.. ఒడిశాలో కేంద్రపాడ జిల్లా బాబాకర్పుర్‌ గ్రామంలోని ఓ గుడిలో మాత్రం మహాకవి కాళిదాసు విగ్రహాన్ని పూజిస్తుంటారు. 200 ఏళ్లకుపైగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఇక్కడ వేద మంత్రాలకు బదులు మేఘదూతం, అభిజ్ఞాన శాకుంతలం,...
ArticlesNews

దీపం.. విభిన్న రూపం!

కొన్ని రోజుల్లో వెలుగులు వెదజల్లే దీపావళి పండుగ రానుంది. ఒకప్పుడు దీపావళి అనగానే అందరికి ఠక్కున గుర్తుకు వచ్చేది టపాసులు మాత్రమే. ఇంకా చెప్పాలంటే దీపావళి పండుగకు నెలరోజుల ముందు నుంచే చిన్న పిల్లలు చిన్నచిన్న టపాసులు కొనుగోలు చేసి కాల్చుతుండేవారు....
News

శ్రీశైలం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం

శ్రీశైలం పవిత్రతను ధర్మకర్తల మండలి కాపాడాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. శ్రీశైలంలో చంద్రవతి కల్యాణ మండపంలో జరిగిన నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారానికి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథితో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు....
1 585 586 587 588 589 3,092
Page 587 of 3092