ఆదివాసుల స్వాతంత్య్ర పోరాటంపై డిజిటల్ మ్యూజియం
ఛత్తీస్గఢ్ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్రం ఓ ప్రత్యేకమైన సాంస్కృతిక కానుక అందుకోబోతోంది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో రాష్ట్రం నుంచి అమరుడైన తొలి యోధుడిగా చరిత్రకెక్కిన వీర్ నారాయణ్ సింగ్ స్మారకంగా రాయ్పుర్లో నిర్మించిన భారత తొలి పూర్తిస్థాయి డిజిటల్...







