News

News

ఆదివాసుల స్వాతంత్య్ర పోరాటంపై డిజిటల్‌ మ్యూజియం

ఛత్తీస్‌గఢ్‌ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్రం ఓ ప్రత్యేకమైన సాంస్కృతిక కానుక అందుకోబోతోంది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో రాష్ట్రం నుంచి అమరుడైన తొలి యోధుడిగా చరిత్రకెక్కిన వీర్‌ నారాయణ్‌ సింగ్‌ స్మారకంగా రాయ్‌పుర్‌లో నిర్మించిన భారత తొలి పూర్తిస్థాయి డిజిటల్‌...
News

స్వామి దయానంద సరస్వతి దార్శనికుడు

ఆర్య సమాజ్‌ వ్యవస్థాపకుడు స్వామి దయానంద సరస్వతి దార్శనికుడని, మహిళల విముక్తి కోసం కృషి చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆయన స్థాపించిన సంస్థలు దేశానికి సేవ చేస్తూనే ఉన్నాయని తెలిపారు. ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఆర్య సమ్మేళనంలో ప్రధాని...
News

భారతీయ సంప్రదాయంలో శ్రీ గురుతేగ్ బహదూర్ ఓ నక్షత్రం : దత్తాత్రేయ హోసబళే

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి మండల్ బైఠక్ సమావేశాలు రెండో రోజూ కొనసాగాయి. ఈ సందర్భంగా సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే గురుతేగ్ బహదూర్ ను స్మరించుకున్నారు. భారతీయ పరంపరలో ఆయనో మెరిసే నక్షత్రమని అభివర్ణించారు.గురుతేగ్ బహదూర్ 350...
News

100 వసంతాల ప్రవాహం సంఘ గంగ : లు పివిఎన్ మాధవ్

అనంతపురం జి ఆర్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, గోపాల్ రావు ఠాకూర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు ప్రాంతాలలో ఆర్ఎస్ఎస్, రాయలసీమ రాజకీయ రుషి డి.సూర్యప్రకాశ రెడ్డి ex.mlc,పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో...
News

కారుపై మూత్ర విసర్జన వద్దన్నందుకు భారతీయుడి హత్య

కారుపై మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని ప్రశ్నించిన భారతీయుడు హత్యకు గురయ్యారు. కెనడాలోని ఎడ్మంటన్‌లో ఈ నెల 19న అర్వి సింగ్‌ సగూ (55) తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి డిన్నర్‌ చేశారు. హోటల్‌ నుంచి తిరిగి వస్తూ, తన కారుపై ఓ...
News

నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదు

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విమాన ప్రమాదంలో మృతి చెందారంటే తాను నమ్మనని ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్‌ అన్నారు. అందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు లేకపోయినా నమ్మబోనన్నారు. రామనాథపురం జిల్లా పసుంపొన్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు ముత్తురామలింగ దేవర్‌కు ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు. అనంతరం...
News

శబరిమలలో దొంగిలించిన బంగారాన్ని అమ్మేశారు!

శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో బంగారు తాపడాల బరువు తగ్గిన వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కీలక ఆధారాలను సేకరించింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి.. 476 గ్రాముల బంగారాన్ని అమ్మేసినట్లు దర్యాప్తులో వెల్లడించాడు. ఆ బంగారాన్ని 2019లోనే కర్ణాటకలో గోవర్ధన్ అనే...
News

ఇంద్రకీలాద్రిలోభవానీ మండల దీక్షలు ప్రారంభం

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నేటి నుంచి భవాని మండల దీక్షలు ప్రారంభమయ్యాయి. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి లేదా ఉత్థాన ఏకాదశి రోజున ప్రారంభమయ్యే ఈ దీక్షను భవాని దీక్ష లేదా భవానీ మాల అని కూడా...
1 555 556 557 558 559 3,092
Page 557 of 3092