News

ArticlesNews

సర్వపాప విముక్త్యర్థం వనభోజన ముత్తమం

ప్రకృతితో మమేకం చేస్తుంది వనభోజనం. విగ్రహారాధనకు ముందు వనాలు, కొండలు, నదులు, సముద్రాలు, తటాకాలు, చెట్టుచేమలు ఇలా ప్రకృతినే ఆరాధించేవారు. ఇవన్నీ జీవకోటికి ప్రాణాధారం. కూడు, గూడు, వస్త్రాలను ప్రసాదించే వృక్షాలు ప్రత్యక్ష దేవతలు. ఇన్నిటిని మనకందించే చెట్ల నీడలో భుజించటం...
News

కాశీ విశ్వేశ్వ‌రుడికి ఉప రాష్ట్ర‌ప‌తి రాధాకృష్ణ‌న్ ప్ర‌త్యేక పూజ‌లు

కాశీలో స‌త్రం ఓపెనింగ్ సంద‌ర్భంగా జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఉప రాష్ట్ర‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్ పాల్గొన్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న మాట్లాడుతూ కాశీలో గంగా స్నానం చేసిన త‌ర్వాత తాను పూర్తిగా శాఖాహారిగా మారిన‌ట్లు చెప్పారు. 25 ఏళ్ల క్రితం తాను...
ArticlesNews

శ్రీకృష్ణుడు గోవులను పూజించిన రోజు

కార్తిక శుక్లపక్ష అష్టమి.. అంటే దీపావళి అమావాస్య ఎనిమిదో రోజును గోపాష్టమి అంటారు. గోపాలుడు గోవును పూజించిన శుభదినమిది. శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజిది. అందుకే ఈ పుణ్యదినాన ఆవులను పూజించటం మంచిదని పురాణాలు పేర్కొన్నాయి. గోపాష్టమి ఎలా చేస్తారంటే... ఈ...
News

కేరళలో ముస్లింలకు 10%, క్రైస్తవులకు 6% రిజర్వేషన్..!

కేరళ రాష్ట్రంలో.. పినరయి విజయన్ సర్కారు ముస్లింలు, క్రైస్తవులకు నేరుగా రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించిందా..? ముస్లింలకు 10% .. క్రైస్తవులకు 6% కోటా ఇచ్చేందుకు సిద్ధపడిందా? ఈ ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో అమలవుతున్న బీసీ...
ArticlesNews

అమృతభాష

భారతీయతను దర్శించుకోవాలంటే సంస్కృత భాష అనే అఖండ దీపం వెలుగులోనే సాధ్యం. ఈ నేల మీద సాగిన జీవన విధానం లేదా ధర్మంలోని లోతుపాతులు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, కళా విమర్శలు, మొత్తంగా ఆ ధర్మం ఔన్నత్యం అవగాహనకు చేసుకోవాలన్నా ఆ...
News

శబరిమల వెళ్లే భక్తులకు అలర్ట్.. వర్చువల్ క్యూ బుకింగ్స్ ఓపెన్..

శబరిమల భక్తులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. శబరిమల మండల మకరవిళక్కు తీర్థయాత్రలో భాగంగా, భక్తుల కోసం వర్చువల్ క్యూ బుకింగ్ శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైంది. దర్శనం కోసం స్లాట్‌లను www.sabarimalaonline.org వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రతిరోజూ 70,000...
News

అయ్యప్ప దీక్షా వస్త్రాలతో పాఠశాలకు విద్యార్థిని అనుమతించని యాజమాన్యం

అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని యాజమాన్యం అనుమతించని వైనంపై వివాదం తలెత్తింది. ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడిలోని జీఐజీ ఇంటర్నేషనల్‌ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అయ్యప్ప దీక్ష తీసుకుని ఉదయం పాఠశాలకు వెళ్లాడు. ఈ క్రమంలో...
News

ముస్లిం యువకుడి అరాచకం.. ఆలయంలో నమాజ్ చేసి అర్చకులకు బెదిరింపులు..!

తమిళనాడులోని తిరుప్పూర్, కరువంపాలయం ప్రాంతంలో అసాధారణ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న రాజ గణపతి దేవాలయంలోకి ప్రవేశించిన ఒక ముస్లిం యువకుడు నమాజ్ చేయడం తీవ్ర వివాదానికి, ఉద్రిక్తతకు దారితీసింది. తిరుప్పూర్-మంగళం రోడ్డులోని సెంగుంతపురం వద్ద ఉన్న రాజ గణపతి దేవాలయంలో...
1 553 554 555 556 557 3,092
Page 555 of 3092