(నవంబర్ 1 – సిక్కుల నరమేధం మొదలైన రోజు) స్వతంత్ర భారతదేశంలో జరిగిన అత్యంత దారుణమైన ఊచకోతగా 1984 నాటి హత్యాకాండను చెప్పుకోవచ్చు. 1984 అక్టోబరు 31న నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీని ఆమె అంగరక్షకులు కాల్చి చంపారు. ఇందిర హత్య...
జాతీయ విద్యా పరిశోధన,శిక్షణ మండలి (NCERT) మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల సైన్స్ పాఠ్య పుస్తకాల్తో ఆయుర్వేద విషయాలను కూడా చేర్చుతామని ప్రకటించింది. జాతీయ విద్యా విధానం (NEP)2020 కింద, విస్తృత దృక్పథంతో ఆయుర్వేదాన్ని...
కర్నాటకలోని దేవర బీసనహళ్లిలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో ఈ నెల 28 న దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్ కి చెందిన కబీర్ అనే వ్యక్తి చెప్పులు ధరించి, గర్భగుడిలోకి ప్రవేశించాడు. అంతేకాకుండా దేవతా విగ్రహాలను కాలితో తన్ని, మందిర...
బంగ్లాదేశ్లో రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్)పై పూర్తిగా నిషేధం విధించాలన్న డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. వివిధ బంగ్లాదేశ్ ముస్లిం సంస్థలు ఇస్కాన్ను నిషేధించాలని మొహమ్మద్ యూనస్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఇటీవల...
తనదాకా వస్తే గానీ తెలియదు అనేది ఓ సామెత. లవ్ జిహాద్ అసలు లేనేలేదని, ఆరెస్సెస్, హిందుత్వ వాదుల సృష్టేనంటూ చెప్పుకొచ్చిన కమ్యూనిస్టులకు తత్వం బోధపడింది. ఈ ఆపదే ఓ కమ్యూనిస్టు కూతురుకే వచ్చింది. దీంతో అది లేనే లేదు.. అదంతా...
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస లొంగుబాటు చర్యల్లో భాగంగా తాజాగా భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్ జిల్లాలో 51 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 9 మంది మహిళలు కూడా ఉన్నారు. అయితే కాంకేర్...
మోంథా తుపాను వల్ల రాష్ట్రంలో తీవ్రంగా దెబ్బతిన్నది. విపత్తులు సంభవించినప్పుడు, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర సంక్షోభాల సమయంలో, సహాయం అందించడానికి విశ్వహిందూ వి.హెచ్.పి తన వంతు సహాయాన్ని అందిస్తుంది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా, విశ్వహిందూ పరిషత్ సేవా...