News

News

వారణాసి దేవదీపావళి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

వారణాసిలో కార్తిక పూర్ణమి సందర్భంగా అత్యంత వైభవంగా జరిగే దేవదీపావళి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, నవంబర్ 5న వారణాసిలో జరగనున్న దేవ్ దీపావళి 2025 సన్నాహాలను వివరంగా సమీక్షించారు....
News

పీఓకేలో పాకిస్థాన్ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుంది : భారత్

పాకిస్థాన్ వంచనను మరోసారి యూఎన్ వేదికగా భారత్ ఖండించింది. యూఎన్‌లో భారత దౌత్యవేత్త భావిక మనగలనందన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. పీఓకేలో పాకిస్థాన్ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందని.. దీన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ ద్వంద్వ...
News

సంఘ నిషేధానికి సరైన కారణాలు చెప్పలేకపోతున్నారు : హోసబళే

దేశంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను నిషేధించాలంటూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే స్పందించారు. జబల్ పూర్ వేదికగా మూడు రోజుల పాటు రాష్ట్రీయ స్వయంసేవక్...
News

విజయ దశమి పర్వదినం రోజునే 80 శాతం ఉత్సవాలు : హోసబళే

సంఘ కార్యశతాబ్ది విజయ దశమిని పురస్కరించుకొని నాగపూర్ తో పాటు దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరిగాయని, అవన్నీ కూడా విజయవంతం అయ్యాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే తెలిపారు. సంఘ కార్య శతాబ్దిని పురస్కరించుకొని మత,...
News

బంగారాన్ని.. ‘రాగి’గా మార్చి: శబరిమల కేసులో మరో అరెస్టు

శబరిమల అయ్యప్ప దేవాలయంలోని విగ్రహాల బంగారు తాపడం బరువులో వ్యత్యాసం చోటుచేసుకున్న కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, పారిశ్రామికవేత్త ఉన్నికృష్ణన్‌ పొట్టికి సహకరించిన మాజీ ఆలయాధికారిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం ట్రావెన్‌కోర్‌ దేవస్థానం (టీడీబీ)...
News

మహిళల ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టు

భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. కోట్లాది మంది అభిమానుల ఆశలను నిజం చేస్తూ తొలిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో...
News

శ్రీవారి సేవకుల గోసేవ

టీటీడీ ఆస్పత్రుల్లో భక్తులు స్వచ్ఛంద సేవ అందించేలా ‘శ్రీవారి వైద్యసేవ’ను త్వరలోనే ప్రారంభించాలని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సూచించారు. శ్రీవారి సేవపై ఆయన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మంతో సమీక్షిస్తూ ఈ...
News

పెనుగొండ ‘వాసవీ పెనుగొండ’గా అధికారిక గుర్తింపు

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెనుగొండ పేరును 'వాసవీ పెనుగొండ'గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించింది. ఆర్యవైశ్యుల చిరకాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు (జీవో) జారీ...
1 552 553 554 555 556 3,092
Page 554 of 3092