ప్రజలపైకి ‘మదర్ ఆఫ్ సైతాన్’.. ఉగ్ర డాక్టర్ల కుట్ర..
దేశాన్ని కుదిపేస్తున్న ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో అత్యధిక మంది వైద్యులే ఉన్నారు. వీరు సైన్స్ విజ్ఞానాన్ని పేలుడు పదార్థాల తయారీపై ఎక్కువగా వాడినట్లు తెలుస్తోంది. వేల కిలోల పేలుడు పదార్థాలను పోగుచేసి అమాయక ప్రజల ప్రాణాలను తీసేందుకు యత్నించారు. తమకు ఉన్న...







