News

News

ప్రజలపైకి ‘మదర్‌ ఆఫ్‌ సైతాన్‌’.. ఉగ్ర డాక్టర్ల కుట్ర..

దేశాన్ని కుదిపేస్తున్న ఫరీదాబాద్‌ ఉగ్ర కుట్రలో అత్యధిక మంది వైద్యులే ఉన్నారు. వీరు సైన్స్‌ విజ్ఞానాన్ని పేలుడు పదార్థాల తయారీపై ఎక్కువగా వాడినట్లు తెలుస్తోంది. వేల కిలోల పేలుడు పదార్థాలను పోగుచేసి అమాయక ప్రజల ప్రాణాలను తీసేందుకు యత్నించారు. తమకు ఉన్న...
News

శబరిమలలో మండల పూజా మహోత్సవం

హరిహర క్షేత్రం శబరిమల ఆలయాన్ని.. ఇతర ఆలయాలకు వలె నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో తెరిచి ఉంచే సంప్రదాయం లేదు. ఈ ఆలయాన్ని ప్రతి నెల మాసపూజ సమయాల్లోనూ, ప్రత్యేక పూజలు, ఉత్సవాల సమయాల్లోనూ తెరుస్తారు. మాసపూజలతో పాటు... విష్ణు పర్వదినం,...
News

గోమాత బతికితేనే దేశం బాగుంటుంది

‘భారత సనాతన ధర్మంలో భాగమైన గోమాత బతికితేనే దేశం బాగుంటుందన్న విషయాన్ని పాలకులు గుర్తుపెట్టుకోవాలని జగద్గురు పిపద్వారాచార్య బలరామ్‌ దేవాచార్య మహరాజ్‌ పేర్కొన్నారు. తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకుంటున్నామో.. గోమాతలను సైతం అలాగే చూడాలని సూచించారు. పంచగవ్య విద్యాపీఠం, పంచగవ్య డాక్టర్స్‌...
News

ఆ వృక్షాలకు ఇక అమ్మ లేదు

మన చేతలే మనమేంటో నిరూపిస్తాయంటారు. ‘వృక్షమాత’గా పేరుగాంచిన సాలుమరద తిమ్మక్క జీవితమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ! పిల్లలు పుట్టకపోయినా మొక్కల్నే తన కన్నబిడ్డలుగా భావించిందామె. అహర్నిశలూ వాటి సంరక్షణకే పరితపించింది. పర్యావరణ పరిరక్షణ కోసమే తన నిండు జీవితాన్ని అంకితం చేసిన...
News

గ్రామాల్లో ఆధ్యాత్మికత ఆలయాల నిర్మాణాలకు ప్రతిపాదనలు

గ్రామాల్లో ఆధ్యాత్మికతను పెంపొందించే ఉద్దేశ్యంతో ఆలయాల నిర్మాణాలకు ప్రతిపాదనలు స్వీకరిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. టీటీడీ శ్రీవాణీ భజన మండపం పథకం కింద రాష్ట్రంలో 500 దేవాలయాలను మంజూరు చేసిందని ఈ నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గం నుండి సరైన ప్రతిపాదనలు...
News

రాజన్న దర్శనం కోసం భక్తుల అవస్థలు, స్పష్టత ఇవ్వని అధికారులు

కార్తీక మాసం.. రాజన్న దర్శనం కోసం భక్తులు వేములవాడకు పోటెత్తుతున్నారు. అయితే ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల్లో భాగంగా దర్శనాలను రద్దు చేశారు అధికారులు. ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులు.. ప్రధాన ఆలయాన్ని దర్శించుకునే అవకాశం లేకపోవడంతో ఉసురుమంటున్నారు. భీమేశ్వరాలయంలో...
News

ఏబీవీపీకి నూతన జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు ఎన్నికల ప్రక్రియ పూర్తైంది. ఇందులో ఏబీవీపీ జాతీయ అధ్యక్షునిగా ప్రొఫెసర్ డాక్టర్ రఘురాజ్ కిషోర్ తీవారి (మధ్యప్రదేశ్) ఎన్నికయ్యారు. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ వీరేంద్ర...
News

పంచ పరివర్తన స్ఫూర్తితో విపణి పర్వ పేరుతో వినూత్న మార్కెట్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఇచ్చిన స్ఫూర్తితో సమాజంలో పంచ పరివర్తన దివగా అనేక కార్యక్రమాలు చోటు చేసుకొంటున్నాయి. పాఠశాల విద్యార్థులలో పర్యావరణం వంటి సామాజిక అంశాల పట్ల అవగాహన కల్పించేందుకు కొత్త ప్రయోగం జరిగింది. శ్రీ సరస్వతీ విద్యాపీఠం కు చెందిన...
1 532 533 534 535 536 3,094
Page 534 of 3094