( నవంబర్ 17 - శ్రీ కావ్యకంఠ గణపతి ముని జయంతి ) గణపతి ముని లౌకిక, ఆలౌకికమైన అనేక విషయాలపై లొకానికి మార్గదర్శకమైన రచనలు చేశారు. తన జీవితాన్ని తపస్సుకి, సమాజొద్ధరణకి వెచ్చించి, జాతి ఉద్ధరణకు అవసరమైన దాదాపు అన్ని...
తమిళనాడులో హిందువులకు అవమానాలు ఎదురవుతూనే వున్నాయి. తాజాగా తమిళనాడు ఆర్టీసీ బస్సు కండక్టర్ ఓ అర్చకుడిని తీవ్రంగా అవమానించాడు. హిందూ అర్చకుడు బాల సుబ్రమణియన్ తన కుటుంబంతో కలిసి బస్సులో ప్రయాణించాడు. ఈ సమయంలోనే అర్చకుడి విషయంలో మత పరమైన వివక్ష...
పి నవీన్, సీనియర్ జర్నలిస్ట్ వలస వ్యతిరేక వాదనలు, ప్రచారాల వల్ల బ్రటన్లో నివసిస్తున్న దక్షిణాసియా వాసుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ముఖ్యంగా సిక్కు సమాజం తీవ్ర ఆందోళనలో ఉంది. ఒకప్పుడు సురక్షితం అనుకున్న దేశంలో ఉండలేమన్న ఆలోచనలు విస్తరిస్తున్నాయి. పెరిగింది. చాలా...
దేవాలయాల విముక్తి కోసం కేరళ రాష్ట్రం కొచ్చి కేంద్రంగా ఓ పెద్ద ఉద్యమం ప్రారంభమైంది. చారిత్రాత్మక మందిరాల ప్రవేశ ప్రకటన అన్న 89 వ వార్షికోత్సవం సందర్భంగా కొచ్చిలో హిందూ సంస్థల ఐక్య వేదిక ‘‘దేవాలయ పార్లమెంట్’’ ను నిర్వహించింది. కేరళ...
అయ్యప్పస్వాముల రద్దీని పురస్కరించుకుని నాందేడు నుంచి కడప మీదుగా కొల్లంకు ప్రత్యేక రైలును నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో నడపనున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ఈ ప్రత్యేక రైలు (07111) నవంబర్ 20, 27, డిసెంబర్ 4,...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ రెండో సరసంఘచాలక్ గురూజీ (గోళ్వాల్కర్) సంఘ్ అనే విత్తనాన్ని సంరక్షించి, పెంచి, మర్రిచెట్టుగా చేశారని సహ సర్ కార్యవాహ సీ.ఆర్. ముకుందా అన్నారు. విభజన అన్న అత్యంత సంక్షిష్టమైన సమయంలో సంఘ్ తత్వాన్ని సంరక్షించి, విస్తరించారన్నారు. గుజరాత్...
వృత్తాంత పత్రిక. వృత్తాంతం అంటే సమాచారం.సమాచారాన్ని విస్తరించి అందించేదే పత్రిక.‘వృత్తాలు’ పేరుతో తెలుగులో ఒక పత్రిక ఉండేది. అదీ 1838లో. అది నడిచింది మటుకు మూడేళ్లే! ప్రచురణ స్థలం మద్రాసు.తెలుగులో వెలువడిన తొలి పత్రికల్లో అదొకటి.వృత్తాంతిని అనే మరో పత్రికా తెలుగులో...
అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా సుమారు 15 వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామని హరేకృష్ణ మూవ్వెంట్ విశాఖ జిల్లా ప్రెసిడెంట్ నిష్కించిన భక్త దాస అన్నారు.విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గంభీరం ఐఐఎం రోడ్డులో హరేకృష్ణ...