వందేమాతరం ఆలాపనకు అనుమతినివ్వని తమిళనాడు ప్రభుత్వం
దేశమంతటా వందేమాతర గేయ 150 వ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే కోయంబత్తూరు జైలులోని చిదంబరం పిళ్లై విగ్రహం వద్ద వందేమాతరం పాడటానికి డిఎంకె ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిఎంకె పాలన జాతీయ గౌరవాన్ని అగౌరవపరుస్తోందని బిజెపి...







