News

News

హిందూ పోలీస్ కానిస్టేబుల్‌ను మతం మారమని బలవంతం చేసిన ముస్లిం మహిళ

ఢిల్లీకి చెందిన హీనా (అలియాస్ ముబ్బస్రీన్) అనే 30 ఏళ్ల ముస్లిం మహిళ, ఒక హిందూ పోలీస్ కానిస్టేబుల్‌ను ప్రేమ వలలో చిక్కుకునేలా చేసింది. ఆ తర్వాత, ఆ నిందిత మహిళ బాధితుడైన ఆ హిందూ వ్యక్తిపై అత్యాచారం ఆరోపిస్తూ ఫిర్యాదు...
News

మహిళలను లైంగికంగా వేధిస్తూ, వీడియోలు తీస్తున్న జిమ్ ట్రైనర్ అరెస్ట్

సూరత్ లోని పాల్ ప్రాంతంలో ఓ దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహితను ప్రలోభాలకు గురిచేసి, ప్రేమలోకి దింపిన జిమ్ ట్రైనర్ సబీర్ అన్సారీని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఆ మహిళను లైంగికంగా వేధింపులకు గురి చేయడమే కాకుండా, అభ్యంతరకరమైన...
News

భారతీయ తత్వ చింతనకు అనుగుణంగా ఆరెస్సెస్ : సురేష్ సోనీ

హిందుత్వం అన్న భావానికి కేవలం భారత్ ను మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని శ్రేయస్సు, సామరస్యం వైపు నడిపించే సామర్ధ్యం వుందని ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు సురేష్ సోనీ అన్నారు. ఆరెస్సెస్ కార్యశతాబ్ది సందర్భంగా భువనేశ్వర్ మహా నగరంలో...
News

త్రిసూర్‌ భద్రకాళీ ఆలయానికి బహుమతిగా రోబోటిక్‌ ఏనుగు.

కేరళ  రాష్ట్రం త్రిసూర్‌  లోని శ్రీ భద్రకాళీ విష్ణుమాయా  ఆలయానికి భారీ రోబోటిక్‌ ఏనుగు  బహుమతిగా అందింది. అనితా డోంగ్రే ఫౌండేషన్‌ , పెటా ఇండియా  సంయుక్తంగా ‘పున్నక్కపరంబిల్ మహాదేవన్ ’ అనే ఈ భారీ రోబోటిక్‌ ఏనుగును బహుమతిగా ఇచ్చారు....
News

రారండోయ్‌ దివ్యదక్షిణ యాత్రలకు

దేశవ్యాప్తంగా ప్రయాణికులకు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే అందిస్తున్న విలువైన సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఐఆర్‌సీటీసీ టూరిజం జనరల్‌ మేనేజర్‌ డీఎస్‌జీపీ కిశోర్‌ కోరారు. ఈ మేరకు విజయనగరంలోని రైల్వే కార్యాలయంలో రం నిర్వహించిన కార్యక్రమంలో టూర్‌ ప్యాకేజీ వివరాలను ఆయన వెల్లడించారు. దక్షిణ...
News

ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భైరవకోన

ప్రకాశం జిల్లా సి.ఎస్.పురం మండలం ప్రసిద్ధి చెందిన భైరవకోనలోని  స్థానిక శ్రీ భైరవేశ్వర స్వామి వారి దేవస్థానంను ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మరింతగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ దేవదాయ ధర్మదాయ శాఖ, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ (హెచ్...
News

లాహోర్ దాడి ఘటన.. ఇప్పటికీ దాడి తాలూకు శకలాలు ఉన్నాయన్న సంగక్కర

శ్రీలంక క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కుమార సంగక్కర.. 17 ఏళ్ల క్రితం తమ జట్టుపై జరిగిన ఉగ్రదాడిని గుర్తుచేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో లాహోర్‌లో పాకిస్థాన్‌తో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఆ భయానక దాడి తన జీవిత...
News

వచ్చే ఏడాది హరిద్వార్‌లో కుంభమేళా: ప్రధాని మోదీ

వచ్చే ఏడాది ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కుంభమేళా నిర్వహించనున్నట్లు ప్రధాని మోదీ  వెల్లడించారు. కుంభమేళా నిర్వహణకు వీలుగా ‘దేవ్‌భూమి’ని శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని..పుణ్యస్థలాల్లో ప్రజలు కూడా పరిశుభ్రతను పాటించాలని...
1 49 50 51 52 53 2,890
Page 51 of 2890