News

News

అయ్యప్ప దీక్షలో ఉన్న బాలికను పూజలెందుకు అంటూ కొట్టిన టీచర్‌

అయ్యప్ప దీక్ష తీసుకున్న ఓ బాలికను 'ఈ వయసులో నీకు పూజలెందుకు' అంటూ ఓ టీచర్ చితకబాదింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్లో జరిగింది. కంచికచర్ల మండలానికి చెందిన దంపతులు ఇబ్రహీంపట్నంలో అద్దె ఇంట్లో ఉంటూ...
News

సిమ్లాలో అక్రమ మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా హిందువుల భారీ ఉద్యమం

సిమ్లాలో అక్రమంగా నిర్మిస్తున్న ఐదంతస్తుల మసీదుపై స్థానిక హిందువులు యుద్ధం ప్రకటించారు. దీనిని అక్రమంగా నిర్మిస్తున్నారని, అక్రమాలు కూడా జరిగాయని, దానిని వెంటనే కూల్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఇది 30 సంవత్సరాల నాటిది మసీదు. దీని నిర్మాణ పనులు ప్రారంభమైన...
News

ఆరెస్సెస్ కార్యకర్త నవీన్ అరోరా హత్య కేసులో కీలక నిందితుడి ఎన్ కౌంటర్

ఆరెస్సెస్ కార్యకర్త నవీన్ అరోరా హత్య విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పంజాబ్ పోలీసులు ఫాజిల్కాలోని శ్మశానవాటిక దగ్గర జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో కీలక నిందితుడు బాదల్ హతమయ్యాడు. లాలాబాద్ లో ఉదయం పోలీసులకు, నేరస్థులకు మధ్య...
News

అల్ ఫలాహ్ యూనివర్సిటీ సమీపంలో అండర్ గ్రౌండ్ మదర్సా..

ఢిల్లీ కార్ బాంబ్ పేలుడు ఘటనకు హర్యానా ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నాయి. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు ‘‘వైట్ కాలర్’’ టెర్రర్ మాడ్యూల్‌కి పనిచేశారు. ఎర్రకోట వద్ద కార్ బాంబుతో ఆత్మాహుతి చేసుకున్న బాంబర్ ఉమర్ కూడా ఈ...
News

ఉడిపిలో లక్ష కంఠ గీతా పఠనం..

రామజన్మభూమి ఉద్యమంలో ఉడిపి ప్రాంతం పాత్ర ప్రశంసనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. శ్రీ విశ్వేశ తీర్ధ స్వామి మార్గదర్శకంలో ఆలయ ఉద్యమం ఈరోజు అయోధ్యలో రామమందిరపై పతాకవిష్కరణ వరకూ దారితీసిందని కొనియాడారు. ఉడిపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠాన్ని ప్రధాని శుక్రవారంనాడు...
News

గోవాలో 77 అడుగుల శ్రీరాముని విగ్రహం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 77 అడుగుల ఎత్తయిన శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ శుక్రవారం గోవాలో ఆవిష్కరించారు. దక్షిణ గోవా జిల్లాలోని శ్రీ సంస్థాన్‌ గోకర్ణ జీవోత్తమ్‌ మఠ్‌ ప్రాంగణంలో దీనిని ఏర్పాటు చేశారు.మఠం 550వ వార్షికోత్సవ వేడుకలు (శార్ద...
News

వివాదాస్పద మ్యాప్‌తో నేపాల్‌ కొత్త రూ.100 నోట్లు

భారత్‌-నేపాల్‌ మధ్య వివాదాస్పదంగా ఉన్న కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలతో కూడిన మ్యాప్‌తో నేపాల్‌ కేంద్ర బ్యాంక్‌ (నేపాల్‌ రాష్ట్ర బ్యాంక్‌- ఎన్‌ఆర్‌బీ) కొత్త రూ.100 నోట్లను గురువారం విడుదల చేసింది. 2024 సంవత్సరంలో తయారైనట్లుగా చూపించిన ఈ కొత్త నోట్ల...
News

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణతో తన కుటుంబసభ్యులను చేరిన వ్యక్తి

రాజస్థాన్‌లోని భీల్వాడా జిల్లాలో 40 ఏళ్ల క్రితం జ్ఞాపకశక్తి కోల్పోయి కుటుంబానికి దూరమైన ఓ వ్యక్తి.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కసరత్తుతో తిరిగి తన కుటుంబసభ్యులను కలుసుకున్నాడు. కరేడా పంచాయతీలోని జోగిధోరా గ్రామానికి చెందిన ఉదయ్‌సింగ్‌ స్వగ్రామానికి...
1 505 506 507 508 509 3,094
Page 507 of 3094