( మార్గశిర శుక్ల ఏకాదశి - గీతా జయంతి ) హిందువులు జరుపుకునే ప్రధానమైన పండుగల్లో గీతా జయంతి కూడా ఒకటి. భగవద్గీత పుట్టిన రోజుగా ఈ గీతా జయంతిని జరుపుకుంటారు. ప్రతియేటా మార్గశిర మాసం శుక్ల పక్ష ఏకాదశి రోజు...
గీతా జయంతి ప్రత్యేకం భగవద్గీత, యుద్ధభూమిలో శ్రీకృష్ణ భగవానునికి, అర్జునునికి మధ్య జరిగిన సంభాషణ. అయితే, దాని అసలైన సందేశం కేవలం యుద్ధం గురించే కాదు, ప్రతిరోజూ వివేకవంతంగా ఎలా జీవించాలో తెలియజేయడం. దాని అత్యంత ప్రధానమైన బోధన నిష్కామ కర్మ...
వనవాసీ గుర్తింపు, ఉనికి రెండింటినీ పరిరక్షించాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే స్పష్టం చేశారు. గుర్తింపు కోసం, మన భాష, సంప్రదాయాలు, నమ్మకాలు, ప్రకృతి ఆరాధనను కాపాడుకోవాలని ఆయన సూచించారు. సంఘ్ శతాబ్ది...
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీతోపాటు మరో నలుగురిపై కొత్త ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమాచారంతో వారిపై నేరపూరిత కుట్ర అభియోగాలు మోపినట్లు ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు తెలిపారు. ఈ కేసులో కాంగ్రెస్...
పరిశోధన రంగంలో భారత్ దూసుకుపోతున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఏదైనా సాధించే సత్తా భారత్కు ఉందని చెప్పారు. మన్ కీ బాత్ 128వ ఎపిసోడ్లో ప్రసంగించిన ప్రధాని.. మన యువత అసమాన శక్తి, బలమైన సంకల్పంతో దేశాన్ని అభివృద్ధి...
ఉదయం మన మూడ్ ఎలా ఉంటే, రోజంతా అదే విధంగా కొనసాగుతుంటుంది. అందుకే, లేచిన సమయం చాలా ప్రశాంతంగా ఉండాలంటారు. పిల్లలకు కూడా ఇదే వర్తిస్తుందట. ప్రశాంతమైన ఉదయం వారిని ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంచుతుందంటున్నారు నిపుణులు. అందుకే, ఉదయం వేళ చిన్నారులకు...
ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త శ్రీ రేవా కోటేశ్వరరావు (85) వయోభారంతో వరంగల్ డాక్టర్స్ కాలనీలోని వారి స్వగృహంలో కన్నుమూశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విస్తరణ కోసం ఆంధ్ర ప్రాంతం నుండి 65 సంవత్సరాల క్రితం వారు ప్రచారక్గా వచ్చారు. మొదట్లో సూర్యాపేటలో...
భక్తి అనే ప్రక్రియ మానవాళిని విశ్వంతో అనుసంధానించే ఆధ్యాత్మిక సత్యమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. భక్తి లేకుండా జ్ఞానం, కర్మ అనేవి శ్రేష్ఠమైనవి కానేకావన్నారు.నాగపూర్ లోని సైంటిఫిక్ ఆడిటోరియంలో జరిగిన సంత్ జ్ఞానేశ్వర్ రాసిన...