News

News

బురఖాను నిషేధించాలన్న ఆస్ట్రేలియా మహిళా సెనేటర్

ఆస్ట్రేలియాలో పార్లమెంట్ లో బురఖాపై వివాదం నెలకొంది. ఆస్ట్రేలియాలో బురఖాను, ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలను నిషేధించాలని డిమాండ్ చేస్తూ సెనేటర్ పౌలిన్ హాన్ సన్ (71) పార్లమెంట్ లో ఓ బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపై చర్చకు...
News

యూపీ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మారుస్తోన్న అయోధ్య రామ మందిర నిర్మాణం

అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తైంది. ధ్వజా రోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆరెస్సెస్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కేవలం సాంస్కృతిక మైలు రాయిని సూచించడమే కాకుండా ఓ ఆర్థిక...
News

గీతలో శ్రీకృష్ణుడి బోధనలు జాతీయ విధానాన్ని నిర్దేశిస్తాయి

నయా భారత్‌ ఎలాంటి బెదిరింపులకు తలొగ్గదని, పౌరుల రక్షణ కోసం ఎంత దూరమైనా వెళ్తుందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. శుక్రవారం ఉడుపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా లక్ష కంఠ...
News

ఢిల్లీ పేలుడు కేసులో మరో కీలక ఆధారం

ఢిల్లీ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి మరో కీలక ఆధారం లభ్యమయ్యింది. నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట వెలుపల కారు బాంబు దాడికి పాల్పడిన కేసులో మరో ముందడుగు పడింది. ఈ ఘటనలో కీలకంగా ఉన్న సూసైడ్ బాంబర్...
News

శబరిమలలో మరో అపచారం తేనె సరఫరాలో నిర్లక్ష్యాన్ని గుర్తించిన విజిలెన్స్

సరిగ్గా మూడేళ్ల క్రితం శబరిమల అయ్యప్పస్వామికి నైవేద్యం పెట్టేందుకు తయారు చేసే అరవణ పాయసంలో వాడే యాలకుల్లో పురుగు మందు అవశేషాలున్నట్లు తేలడం అప్పట్లో కలకలం రేగింది. సరిగ్గా అలాంటి లోపాలే ఇప్పుడు అయ్యప్పస్వామి అభిషేకానికి, ప్రసాదాల తయారీకి ఉపయోగించే తేనెలో...
News

ప్రకృతిని కాపాడుకునే బాధ్యత మన అందరిది : పర్యావరణ ప్రముఖ మాతాజీ శ్రీమతి లావణ్య

దేశవ్యాప్తంగా "ఈకో క్లబ్" మిషన్ లైఫ్ వారు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల పిట్లంలో పర్యావరణానికి సంబంధించిన పోస్టర్స్ విడుదల చేశారు. దీనిలో భాగంగా ఇందూర్ విభాగ్ పర్యావరణ ప్రముఖ మాతాజీ శ్రీమతి లావణ్య మాట్లాడుతూ.....
News

వందేమాతర గేయంపై జాతీయస్థాయి పోటీలు

జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశ ప్రజలకు జాతీయస్థాయిలో పోటీలు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గణతంత్ర వేడుకలు పురస్కరించుకొని విద్యార్థులు, యువ కళాకారులకు మూడు రంగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అవి.. ‘సమృద్ధి కా...
News

41 మంది నక్సల్స్ లొంగుబాటు

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 41 మంది నక్సల్స్ బీజాపూర్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 12 మంది మహిళలు కూడా ఉన్నారు. కాగా ఇదివరకే మావోయిస్టులు పార్టీకి చెందిన కొంతమంది అగ్రనేతలు ఎన్‌కౌంటర్‌లో చనిపోవడంతో...
1 507 508 509 510 511 3,094
Page 509 of 3094