News

News

బిర్సా ముండా పోస్టర్ల ప్రదర్శన.. పుణెలో గిన్నిస్‌ రికార్డు

మహారాష్ట్రలోని పుణెలో ఫెర్గూసన్‌ కళాశాలలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో అతిపెద్ద పోస్టర్ల ప్రదర్శనతో ప్రపంచ రికార్డు నమోదైనట్లు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ న్యాయ నిర్ణేత స్వప్నిల్‌ డాంగ్రికర్‌ శనివారం ప్రకటించారు. గిరిజన పదాలతో కూడిన 1,678 పోస్టర్లను ఈ ఎగ్జిబిషనులో ప్రదర్శించారు....
News

ఇది ‘రాముడి’ బ్యాంక్.. ఇక్కడ నామాలే డిపాజిట్లు

బ్యాంకు అనగానే మనకు ఆర్థిక లావాదేవీలే గుర్తొస్తాయి. కానీ, కేవలం కమర్షియల్‌ బ్యాంకులే కాదు.. బ్లడ్‌ బ్యాంక్‌, ఫుడ్‌ బ్యాంక్‌, క్లాత్‌ బ్యాంక్‌ వంటి వాటి గురించి వింటున్నాం. చూస్తున్నాం. కానీ, రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ అరుదైన బ్యాంక్‌ ఉంది. డబ్బులు,...
News

పార్లమెంటుపై ఉగ్రదాడిలో అమరవీరులకు నివాళులు

భారత పార్లమెంటుపై ఉగ్రమూక కుట్రను తిప్పికొట్టే క్రమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు యావత్తు దేశం ఘన నివాళులర్పించింది. 2001 డిసెంబరు 13న దాడికి పాల్పడిన ఐదుగురు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఆ క్రమంలో పది మంది భారతీయులు మరణించారు. వారిలో...
News

దిల్లీని ఆక్రమిస్తాం.. పాక్‌ ఉగ్రవాది రెచ్చగొట్టే వ్యాఖ్యలు..

భారత్‌ను ఉద్దేశిస్తూ.. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబాకు చెందిన నాయకుడు మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. దిల్లీని ఆక్రమిస్తాం అని అర్థం వచ్చేలా.. ఆ నగరాన్ని పెళ్లికూతురుగా చేస్తామంటూ వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో భారత వైమానిక దళంపై కూడా నోరుపారేసుకున్నాడు....
ArticlesNews

ఒంటమిట్ట చెరువులో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం

ఆంధ్రా అయోధ్యగా వెలుగొందుతున్న అన్నమయ్య జిల్లాలోని ఏకశిలానగరం(ఒంటిమిట్ట)లో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. రామాలయం అత్యంత సమీపంలో ఉన్న ఒంటిమిట్ట చెరువులో ఏర్పాటు చేసేందుకు టీటీడీ తన మాస్టర్‌ప్లాన్‌లో తీసుకువచ్చింది. పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలిలో...
News

దక్షిణాఫ్రికాలో కుప్పకూలిన న్యూ అహోబిలం ఆలయం..భారత సంతతి వ్యక్తి మృతి

జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో నిర్మిస్తున్న న్యూ అహోబిలం ఆలయం కూలిన ఘటన  తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ దేశంలోని క్వాజులు నాటల్‌ ప్రావిన్స్‌లో నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల న్యూ అహోబిలం ఆలయం శుక్రవారం కూలిపోయినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో 52...
News

మా పిల్లలు యూట్యూబ్‌ చూడటంపై ఇంట్లో ఆంక్షలు: ఆ సంస్థ సీఈవో

సోషల్‌ మీడియా నేటి జీవనశైలిలో భాగమైంది. బోర్‌ కొట్టినప్పుడు, ఒత్తిడిగా అనిపించినప్పుడు తమ స్నేహితులతో మాట్లాడడం కోసం, సమాచారాన్ని పంచుకోవడానికి చాలామంది టీనేజ్‌ పిల్లలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాలను విపరీతంగా ఉపయోగిస్తున్నారని  పలు సర్వేలు చెబుతున్నాయి. పిల్లల్లో సోషల్‌...
News

మరణంలో అమరత్వం : అంత్యక్రియల కోసం 78,000 బంగారు నాణేల త్యాగం, తల్లి గుజరీ పవిత్ర గాథ

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భూమిని ఎప్పుడు, ఎక్కడ, ఎవరు కొనుగోలు చేశారో మీకు తెలుసా? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, ఆ భూమి హాంకాంగ్‌లో ఉంది. గిన్నిస్ బుక్‌లో ఇచ్చిన సమాచారం నిజమే కానీ అది అసంపూర్ణం. ఎందుకంటే,...
1 476 477 478 479 480 3,094
Page 478 of 3094