News

News

శబరిమలకు ఆధునిక సాంకేతికత.!

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించేలా శబరిమలలో సాంకేతిక మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయనున్నారు. యాత్రికులు నీలక్కల్‌కు చేరుకున్నప్పటి నుండి వారు తిరిగి వచ్చే సమయం, సన్నిధానంలో అభిషేకం, ప్రసాదాలు , బుకింగ్‌ గదులు వరకు అన్ని ఏర్పాట్లను డిజిటలైజ్ చేయడమే...
ArticlesNews

రోహింగ్యాలకు ఎర్ర తివాచీ పరవాలా?

ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అక్రమ చొరబాట్లును ప్రోత్సహించేవారికి చెంపపెట్టులా తగిలాయి. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారికి ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలకాలా?..అసాధారణ రక్షణలు కల్పించాలా? అని ఆగ్రహం వ్యక్తంచేసింది ధర్మాసనం. ఇప్పటికే ఇక్కడ...
News

సనాతన ధర్మం గొప్పతనం.. రాహు కేతు పూజ చేసిన పదుల కొద్దీ రష్యన్లు..

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో విదేశీ భక్తులు సందడి చేశారు. ముక్కంటిని దర్శించుకునేందుకు శ్రీకాళహస్తికి వచ్చిన రష్యన్ దేశస్థులు కట్టు బొట్టుతో సాంప్రదాయాన్ని పాటించారు. రాహు కేతు క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి ఆలయ సందర్శనలో సందడి చేశారు. రష్యాకు చెందిన...
News

శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనాల స్లాట్స్ పెంపు..

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం శుభవార్త అందించింది. భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని మల్లన్న స్పర్శ దర్శనాల స్లాట్లను పెంచుతున్నట్లు శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వాహక అధికారి-ఈవో శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త...
News

సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకుందాం

హిందూ ధర్మం గొప్పతనం, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అఖిలభారత ధర్మజాగరణ ప్రముఖ్‌ శ్యాంకుమార్‌, ఉరవకొండ గవిమఠం పీఠాధిపతి శ్రీకరిబసవరాజేంద్ర మహాస్వామి అన్నారు.అనంతపురం జిల్లా రాయదుర్గం స్థానిక మార్కెట్‌ యార్డు ఆవరణంలో హిందూ ధర్మ సమ్మేళన సదస్సు...
News

భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి చురుకుగా జరుగుతున్న ఏర్పాట్లు

తిరుపతి నగరంలోని జాతీయ సంస్కృతం విశ్వవిద్యాలయంలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం డిసెంబర్ 26 నుండి 29 వరకు నాలుగు రోజుల పాటు దేశంలోని అనేక రాష్ట్రాలనుండి వచ్చే 1500 మంది ప్రతినిధులతో జరగనుంది. ఈ సమ్మేళనంలో శాస్త్రసాంకేతిక రంగాలలోని నూతన ఆవిష్కరణలు,...
NewsProgramms

సంఘ శాఖ అతిగొప్ప శాస్త్రీయ మనో వైజ్ఞానిక ప్రక్రియ

నంద్యాల, క్రాంతి నగర్ బస్తీలో హిందూ సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ శింగసాని హృషీ కేష్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన సభలో వేదాంత గీతా శివం ఫౌండేషన్ చాగలమర్రి, అధ్యక్షులు పూజ్య శ్రీ ఆచార్య అభినవ శంకరానంద స్వామీజీ ముఖ్య...
News

జాతీయ పునరుజ్జీవన ప్రచారంలో పాల్గొందాం : మోహన్ భాగవత్

దేశ భవిష్యత్తు బాధ్యత యువత భుజ స్కంధాలపై వుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు.మనకు ఇష్టమున్నా, లేకపోయినా.. తప్పనిసరిగా దేశ బాధ్యత యువకుల భుజస్కంధాలపై పడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్దిని...
1 463 464 465 466 467 3,094
Page 465 of 3094