వైకుంఠ ఏకాదశి.. ఉత్తర ద్వార దర్శనం ఎందుకు పవిత్రం ?
శ్లో ॥ వైకుంఠ పద పూర్వాయాం ఏకాదశ్యాం ద్విజోత్తమ ఉత్తర ద్వార గమనే, దేవస్య మధు విద్విషః దర్శనం సర్వలోకానాం దుర్లభం మోక్షదాయకం॥ వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడే సమయం ధనుర్మాసం. ఈ మాసంలో వచ్చే పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి. ఏడాదికి...







