సేవే తన పరమావధిగా చేసే వారే స్వయంసేవకులు : మోహన్ భాగవత్
ఢిల్లీకి చెందిన శ్రీ విశ్వ నికేతన్ ట్రస్ట్, భాగ్యనగర్ (హైదరాబాద్) సమీపంలోని ప్రశాంతమైన, విశాలమైన కన్హా శాంతి వనంలో 7వ విశ్వ సంఘ్ శిబిరాన్ని (VSS) నిర్వహిస్తున్నది. ఐదు రోజుల ఈ ప్రపంచ స్థాయి సమ్మేళనానికి అన్ని ఖండాలలోని 79 దేశాల...







