ఢిల్లీ మసీదు అల్లర్లలో 30 మంది గుర్తింపు
దేశరాజధాని ఢిల్లీలోని తుర్క్మన్ గేట్ వద్ద జరిగిన హింసాత్మక ఘటనలో ఢిల్లీ పోలీసులు పురోగతి సాధించారు. పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనలో ఇప్పటివరకు 30 మందిని గుర్తించారు. ఐదుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడిన ఈ ఘటనలో నిందితులను అరెస్ట్ చేసేందుకు...







