News

News

శాంతియుతంగా శోభాయాత్ర నిర్వహణ

విశ్వహిందూ పరిషత్‌, కడప అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో కడప నగరంలో నిర్వహించనున్న శ్రీ సీతారామ కళ్యాణం, శ్రీరామ మహా శోభాయాత్ర కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించి విజయవంతం చేయాలని కలెక్టర్‌ డా. శ్రీధర్‌ చెరుకూరి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. శోభాయాత్ర నిర్వహణ,...
News

అనుమతిస్తే అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గరకు తీసుకొస్తా: ఉక్రెయిన్ మహిళ

తెలుగు యూట్యూబర్ అన్వేష్‌ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచ పర్యాటకుడిగా ప్రసిద్ధి చెందిన ఈ వ్యక్తి అనేక దేశాల్లో పర్యటిస్తూ యూట్యూబ్‌లో పెద్ద ఎత్తున ఫాలోవర్స్‌ను సంపాధించాడు. కానీ.. వికృత చేష్టలు, రెచ్చగొట్టే, జుగుప్సాకర వ్యాఖ్యలతో ఇటీవల భారీగా వ్యతిరేకతను...
News

శబరిమల ఆలయంలో ‘ఆదియ శిష్టం నెయ్యి’ అమ్మకంలో అక్రమాలు

శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) విచారణ జరుపుతుండగా మరో చోరీ వెలుగు చూసింది. ఈసారి ‘ఆదియ శిష్టం నెయ్యి’ (నెయ్యాభిషేకం నైవేద్యం నుంచి మిగిలిపోయిన నెయ్యి) అమ్మకంలో అక్రమాలు బయటపడ్డాయి. సాధారణంగా నెయ్యభిషేకానికి అవకాశం లేని...
News

కార్తీక దీపం తీర్పునిచ్చిన జస్టిస్‌ స్వామినాథన్‌ను విమర్శిస్తూ పుస్తకమా?

తిరుప్పరంకుండ్రంపై కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ తీర్పునిచ్చిన మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌ కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా పుస్తకం ప్రచురించడంపై మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నై పుస్తక ప్రదర్శనలో ఆ పుస్తకాన్ని పెట్టరాదని ఆదేశించింది....
News

కోనసీమ ప్రభల తీర్థానికి ‘రాష్ట్ర పండుగ’ హోదా

కోనసీమ విశిష్ట సంప్రదాయమైన జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కీలక అంశాలను వెల్లడించారు....
News

JNU పవిత్రత భంగమైంది, దోషులను శిక్షించండి : VHP డిమాండ్

జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం క్యాంపస్ లో రెచ్చగొట్టే నినాదాలు చేసిన వామపక్ష విద్యార్థి సంఘాలపై విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ నినాదాలు అత్యంత దురదృష్టకరమని, ఈ విషయంపై లోతైన దర్యాప్తు చేసి, నిందితులను కఠినంగా...
News

JNUలో వివాదాస్పద నినాదాలు చేసిన వామపక్ష విద్యార్థి సంఘాలు

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) మళ్లీ వార్తల్లో నిలిచింది. అక్కడి విద్యార్థులు కొందరు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై తీవ్ర అభ్యంతరకరమైన, రొచ్చగొట్టే నినాదాలు చేసిన వీడియోలు బయటికి వచ్చాయి. దీనిపై JNU అధికార యంత్రాంగం...
News

భారత్‌ను రెచ్చగొట్టేలా పాక్ సైన్యాధికారి కామెంట్స్..

భారత్‌ను ఉద్దేశించి పాకిస్తాన్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పిఆర్) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ.. పాకిస్తాన్‌పై ఆఫ్ఘనిస్తాన్ జరుపుతున్న దాడులను భారత్‌తో ముడిపెడుతూ ఆరోపణలు చేశారు. ఇటీవల,...
1 428 429 430 431 432 3,094
Page 430 of 3094