జొహన్నెస్బర్గ్ ఆలయంలో 42 అడుగుల నీలకంఠ వర్ణి కాంస్య విగ్రహం
18వ శతాబ్దపు యోగి, ఆధ్యాత్మిక గురువు నీలకంఠ వర్ణి 42 అడుగుల కాంస్య విగ్రహాన్ని దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో ప్రతిష్టించారు. అతిపెద్ద బోచాసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (బీఏపీఎస్) ఆలయంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు.. ఇది దక్షిణాఫ్రికాలోనే అత్యంత ఎతై...







