News

News

జొహన్నెస్‌బర్గ్‌ ఆలయంలో 42 అడుగుల నీలకంఠ వర్ణి కాంస్య విగ్రహం

18వ శతాబ్దపు యోగి, ఆధ్యాత్మిక గురువు నీలకంఠ వర్ణి 42 అడుగుల కాంస్య విగ్రహాన్ని దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ప్రతిష్టించారు. అతిపెద్ద బోచాసన్‌వాసి శ్రీ అక్షర్‌ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (బీఏపీఎస్‌) ఆలయంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు.. ఇది దక్షిణాఫ్రికాలోనే అత్యంత ఎతై...
News

సోమనాథ్‌ స్వాభిమాన్‌ పర్వ ఉత్సవాల్లో పాల్గొననున్న ప్రధాని

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. సోమనాథ్‌ ఆలయంపై విదేశీయులు మొదటిసారిగా దాడి జరిపి, ధ్వంసం చేసిన దురాగతానికి వెయ్యేళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని సోమనాథ్‌ స్వాభిమాన్‌ పర్వ్‌ పేరుతో ఏడాదంతా వివిధ...
News

ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించేలా ట్రైబల్ మ్యూజియం రూపకల్పన

ఆదివాసీల ఆచారాలు, సంప్రదాయాలు, జీవన విధానం నేటి తరానికి తెలియజేసే విధంగా ట్రైబల్ మ్యూజియాన్ని అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా, సీతంపేటలో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియాన్ని మంత్రి...
News

వైద్య కళాశాలలో ర్యాగింగ్ విద్యార్థినిని నమాజ్ చేయమని బలవంతం

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వాడా తాలూకాలోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ర్యాగింగ్ కేసు నమోదైంది. ఒక అమ్మాయి తోటి విద్యార్థిని నమాజ్ చేయమని బలవంతం చేసింది. ఈ సంఘటన తర్వాత, ఇన్‌స్టిట్యూట్ యాజమాన్యం హాస్టల్ వార్డెన్, టీచర్‌ను సస్పెండ్...
News

బంగ్లాదేశ్‌లో మరోక హిందూ యువకుడి హత్య..

ఇటీవల కాలంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులను లక్ష్యంగా చేసుకున్న సంఘటనలు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. ఇదే టైంలో బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య చోటుచేసుకుంది. జషోర్ జిల్లాలోని మణిరాంపూర్‌లో రాణా ప్రతాప్ అనే హిందూ యువకుడిని పట్టపగలు దుండగులు...
News

శబరిమలలో ‘‘ఇస్లామిక్ జెండా’’.. భక్తుల ఆందోళన

హిందువులకు అత్యంత పవిత్రమైన అయ్యప్ప సన్నిధానం శబరిమలలో కలకలం రేగింది. అయ్యప్ప స్వాములు విశ్రాంతి తీసుకొనే, అత్యంత రద్దీగా వుండే నడకండల్ అనే ప్రాంతంలో ఇస్లామిక్ జెండాను వుంచారు. ఆ ప్రాంతంలోని షెడ్డును ఆనుకొని వున్న ఓ స్తంభానికి ఈ జెండాను...
News

ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తున్న దంపతులు

ఖమ్మం జిల్లాకు చెందిన పర్యావరణ మిత్ర జాతీయ అవార్డు గ్రహీత డా.కడవెండి వేణుగోపాల్‌ పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. భార్య అరుణకుమారి సహకారంతో 15 ఏళ్లుగా ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. 180 పాఠశాలల్లో అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించి సొంత...
News

గాలిలోని కాలుష్యంతో ఇంధనం.. ఐఐటీ గువాహ‌టి శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ

పర్యావరణ పరిరక్షణ, హరిత ఇంధన ఉత్పత్తి దిశగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గువాహ‌టి పరిశోధకులు ఒక కీలక ముందడుగు వేశారు. గాలిలోని హానికారక కార్బన్ డై ఆక్సైడ్‌ను (CO₂) సూర్యరశ్మి సహాయంతో మిథనాల్ ఇంధనంగా మార్చగల ఒక సరికొత్త...
1 432 433 434 435 436 3,094
Page 434 of 3094